NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి 
    తదుపరి వార్తా కథనం
    Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి 
    Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి

    Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి 

    వ్రాసిన వారు Stalin
    Feb 26, 2024
    11:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ తుగ్లక్ లేన్‌లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది.

    శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

    బాలిక ఇంటి బయట కూర్చుని ఉండగా.. నాలుగైదు కుక్కలు ఆమెపై దాడి చేశాయి.

    ఈ క్రమంలో కుక్కలు బాలికను 100 నుంచి 150 మీటర్ల దూరం లాక్కెళ్లాయి.

    ఆ సమయంలో అదే దారిలో సైకిల్‌పై వస్తున్న వ్యక్తి గట్టిగా అరిచి.. చుట్టుపక్కల వాళ్లను పిలవడంతో.. స్థానికులు క్కుక్కలను తరిమికొట్టారు.

    తీవ్రగాయలపాలైన బాలికను ఆస్పత్రికి తరలించగా.. అప్పటి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

    దీంతో బాలిక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

    దిల్లీ

    వీధి కుక్కల బెడదను నివారిస్తాం : దిల్లీ కార్పొరేషన్ మేయర్ 

    దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శైలి ఒబెరాయ్ మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీధికుక్కల సంచారం అనేది పెద్ద సమస్యగా మారిందన్నారు.

    వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాబోయే కాలంలో ఎన్‌డీఎంసీ, ఎంసీడీ కలిసి పని చేస్తాయన్నారు.

    వీధి కుక్కల బెడద నుంచి దిల్లీ ప్రజలను ఆదుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.

    ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తెలియజేసినట్లు వెల్లడించారు.

    ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులు ఎవరైతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    దిల్లీ

    భవనంలో అగ్ని ప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి  అగ్నిప్రమాదం
    ACP Son Murder: ఏసీపీ కొడుకు దారుణ హత్య.. కాలువలో విసిరేసిన మృతదేహం  హర్యానా
    Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ బీజేపీ
    Land For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు  బిహార్

    తాజా వార్తలు

    RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి  7 శాతం.. ఆర్‌బీఐ అంచనా ఆర్ బి ఐ
    Etela rajender: మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా: ఈటల రాజేందర్‌ ఈటల రాజేందర్
    CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు  వైజాగ్
    Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్  అఖిలేష్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025