
US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మరణించాడు.
అతను ఇండియానా యూనివర్సిటీ పర్డ్యూ యూనివర్సిటీ ఇండియానాపోలిస్ (IUPUI)లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్నాడు.
స్థానిక 10 న్యూస్ ప్రకారం, విస్టేరియా ద్వీపానికి సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్లో మార్చి 9 మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ సంఘటన జరిగింది.
జెట్ స్కీ నడిపిన 14 ఏళ్ల బాలుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయపడ్డాడు. అమెరికాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని వెంకటరమణగా గుర్తించారు.
అతను ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేటకు చెందినవాడు. గతేడాది అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదవుతున్న వెంకటరమణ
Telangana Student dies in a jet ski accident in US
— Sudhakar Udumula (@sudhakarudumula) March 13, 2024
Venkataramana Pittala, a 27-year-old Telangana origin Masters’ student at Indiana University Purdue University Indianapolis (IUPUI), lost his life in a jet ski accident in Florida, United States of America on March 9, 2024.… pic.twitter.com/UpAyfLjBbF