NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్ 
    తదుపరి వార్తా కథనం
    Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్ 
    Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్

    Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్ 

    వ్రాసిన వారు Stalin
    Mar 11, 2024
    01:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ అతిపెద్ద టెలికాం సంస్థ 'ఎయిర్‌ టెల్' తన వినియోగదారులకు షాకిచ్చింది. రెండు రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేసింది.

    'ఎయిర్‌టెల్' కంపెనీ తన రూ. 118 ప్లాన్‌తో పాటు రూ. 289 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను సవరించింది. ఈ మేరకు కొత్త ధరలను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

    ఎయిర్‌టెల్ రూ.118 ప్లాన్‌ను ఇప్పుడు రూ.129 ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 289 ప్లాన్‌ను రూ. 329 ధరకు విక్రయించబోతోంది.

    ఈ రెండు కూడా 4జీ ప్లాన్స్ కావడం గమనార్హం. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వినియోగదారులు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఓసారి పరిశీలిద్దాం.

    ఎయిర్ టెల్

    ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్

    ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్‌ 12GB ఇంటర్నెట్ డేటాతో వస్తుంది. వినియోగదారులు తమ ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటులో ఎప్పుడైనా ఈ డేటాను ఉపయోగించవచ్చు.

    ఈ 12 GB డేటా చెల్లుబాటు వినియోగదారుల ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ వలే ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఇతర ప్రయోజనాలను పొందలేరు.

    రూ.329 ప్లాన్

    గతంలో ఈ ప్లాన్ ధర రూ.289గా ఉండేది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీని వినియోగదారులు 35 రోజుల వరకు ఉంటుంది.

    ఇందులో, వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 4GB డేటా, 300 SMS సౌకర్యాన్ని పొందుతారు.

    ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో, వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా Airtel థాంక్స్ సౌకర్యాన్ని పొందుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ టెల్
    తాజా వార్తలు

    తాజా

    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్

    ఎయిర్ టెల్

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ ఇండియా
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం వ్యాపారం

    తాజా వార్తలు

    దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ  కేరళ
    TSPSC గ్రూప్ 1, 2, 3 రాత పరీక్ష తేదీల విడుదల  టీఎస్పీఎస్సీ
    Rameshwaram cafe blast: నిందితుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డు.. ఎన్ఐఏ ప్రకటన  బెంగళూరు
    Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025