NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలి: NHAI 
    తదుపరి వార్తా కథనం
    'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలి: NHAI 
    'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలి: NHAI

    'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలి: NHAI 

    వ్రాసిన వారు Stalin
    Mar 13, 2024
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Paytm FASTag వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సూచనలు జారీ చేసింది.

    'పేటియం ఫాస్టాగ్' వినియోగదారులు ఇతర బ్యాంకుల ఫాస్ట్‌ట్యాగ్‌కి మారాలని సూచించింది.

    Paytm ఫాస్టాగ్ వినియోగదారులు టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులను నివారించడానికి, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఇతర బ్యాంక్ ఫాస్టాగ్‌కు మారాలని చెప్పింది.

    జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు లేదా రెట్టింపు ఫీజులను నివారించడానికి ఇది సహాయపడుతుంది.

    గడువు తేదీ తర్వాత కూడా వినియోగదారులు టోల్ చెల్లించడానికి ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవచ్చని NHAI చెప్పింది.

    పేటీఎం బ్యాంక్ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ ఇచ్చిన మారటోరియం రెండు రోజుల తర్వాత ముగియనున్న నేపథ్యంలో NHAI ఈ సూచనలు జారీ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వాహనదారులు ఇబ్బందులను నివారించేందుకు ఎన్‌హెచ్ఏఐ సూచన

    NHAI advises Paytm users to get new FASTag from other banks before March 15. pic.twitter.com/j2Nb40cUv6

    — Marketing Maverick (@MarketingMvrick) March 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పేటియం
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పేటియం

    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ భారతదేశం
    ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం చెల్లింపు
    paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే  తాజా వార్తలు
    Paytm Layoffs: Paytm ఉద్యోగులకు భారీ షాక్.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు  బిజినెస్

    తాజా వార్తలు

    Samudrayaan: 2025 చివరి నాటికి సముద్రయాన్‌‌ చేపడుతాం: మంత్రి కిరణ్ రిజిజు  కిరెణ్ రిజిజు
    ICC Rankings: మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో టీమిండియా  టీమిండియా
    Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి దిల్లీ
    Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం  యాదాద్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025