NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్ 
    తదుపరి వార్తా కథనం
    General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్ 
    General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్

    General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్ 

    వ్రాసిన వారు Stalin
    Mar 16, 2024
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు, జమ్మకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది.

    దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్‌ను ప్రకటించారు.

    లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19నుంచి ఏడు దశల్లో జరుగుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

    ఏప్రిల్ 19న ఫేజ్ 1 పోలింగ్

    ఏప్రిల్ 26న 2వ దశ పోలింగ్

    మే 7న 3వ దశ పోలింగ్

    మే 13న 4వ దశ పోలింగ్

    మే 20న 5వ దశ పోలింగ్

    మే 25న 6వ దశ పోలింగ్

    జూన్ 1న 7వ దశ పోలింగ్

    పోలింగ్

    ఈ దేశంలో మొత్తం ఓటర్లు 96.8 కోట్లు 

    భారతదేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ అని అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలన్నారు.

    దేశంలో 29 ఏళ్లలోపు యువ ఓటర్లు 21.5 కోట్ల మంది ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.

    1.82 కోట్ల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారన్నారు. ఈ దేశంలో మొత్తం ఓటర్లు 96.8 కోట్లు కాగా.. అందులో 49.7 కోట్ల మంది పురుషులు, 47 కోట్ల మంది మహిళలు ఉన్నారని స్పష్టం చేశారు.

    100 ఏళ్లు పైబడిన 2 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. కొత్త ఓటర్లలో 85 లక్షల మంది యువతులే ఉన్నారని, 85 ఏళ్లు పైబడిన 82 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపింది.

    ఈవీఎం

    55 లక్షలకుపైగా ఈవీఎంల వినియోగం

    17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16, 2024తో ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

    దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

    ఈ ఎన్నికల కోసం 55 లక్షలకు పైగా ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు వివరించారు.

    భారత ఎన్నికల సంఘం చరిత్రలో ఇప్పటి వరకు 17 సార్వత్రిక ఎన్నికలు, 400కి పైగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జూన్ 4న కౌంటింగ్

    Lok Sabha elections to be held in 7 phases from 19th April to 1st June; Counting of votes on 4th June pic.twitter.com/TO6cfHUp4g

    — ANI (@ANI) March 16, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికలు
    లోక్‌సభ
    ఎన్నికల సంఘం
    తాజా వార్తలు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఎన్నికలు

    Telangana Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో నిల్చున్న ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, అల్లు అర్జున్‌  తెలంగాణ
    Voter : ఓటరు చైతన్యం అంటే ఇదే..ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్'కు వచ్చిన పెద్దాయిన భారతదేశం
    Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..  ఎక్కడెక్కడ ఎంతెంత శాతమంటే తెలంగాణ
    4 STATES EXIT POLLS : ఆ 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయే తెలుసా మధ్యప్రదేశ్

    లోక్‌సభ

    ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం  జమిలి ఎన్నికలు
    BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'  బీజేపీ
    Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ  కాంగ్రెస్
    BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ  బీజేపీ

    ఎన్నికల సంఘం

    TS Elections : మంత్రి కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్ బీఆర్ఎస్
    Telangana Elections: కట్టుదిట్టమైన భద్రత మధ్య 119 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్  తెలంగాణ
    Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్ నాగార్జునసాగర్
    Exit Poll Prediction: ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఎన్నికల సంఘం భారతదేశం

    తాజా వార్తలు

    Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం  కర్ణాటక
    Sandeshkhali case: సందేశ్‌ఖలీ కేసులో సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025