NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ 
    PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ

    PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Mar 16, 2024
    07:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.

    ఎన్నికలకు బీజేపీ-ఎన్డీయే పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సుపరిపాలన, అన్ని రంగాల్లో సేవలందిస్తున్న ట్రాక్‌ రికార్డు ఆధారంగా తాము ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు.

    తమ పాలనలో రంగం కూడా స్కామ్‌ల బారిన పడలేదన్నారు. తాము పక్షపాతాన్ని చూపలేదన్నారు.

    140 కోట్ల మంది భారతీయుల శక్తితో భారత్ అభివృద్ధిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

    భారత్ ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు చెప్పారు.

    మోదీ

    గత 10ఏళ్లలో డెబ్బై ఏళ్లు శూన్యాన్ని పూరించాం: మోదీ

    తమ పాలనలో కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారని మోదీ అన్నారు.

    తమ పథకాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకున్నాయన్నారు.

    అందుకే, భారతదేశంలోని నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు 400సీట్లను దాటాలని ముక్త కంఠంతో నినదిస్తున్నాయని మోదీ అన్నారు.

    ప్రతిపక్ష పార్టీలకు ఒక లక్ష్యమంటూ లేదన్నారు. బీజేపీని నిందించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు.

    వారి వంశపారంపర్య విధానం, సమాజాన్ని విభజించే ప్రయత్నాలను ఎప్పటికీ సమాజం అంగీకరించదన్నారు.

    అవినీతికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ సమానంగా హాని కలిగిస్తోందన్నారు.

    అలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోరని స్పష్టం చేశారు. మూడో టర్మ్‌లో ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. గత 10ఏళ్లలో డెబ్బై ఏళ్లు పాలించిన వారు సృష్టించిన శూన్యాన్ని పూరించామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    లోక్‌సభ

    తాజా

    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం
    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు

    ఎన్నికల సంఘం

    Exit Poll Prediction: ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఎన్నికల సంఘం భారతదేశం
    Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు   తెలంగాణ
    Telangana Elections : ఈసారి పోలింగ్ శాతం తక్కువేనట..3న తొలి ఫలితం అప్పుడే భారతదేశం
    ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు  మిజోరం

    నరేంద్ర మోదీ

    PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ  భారతదేశం
    Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్  మేడారం జాతర
    Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి? దిల్లీ
    PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్  నరేంద్ర మోదీ
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన  పార్లమెంట్ కొత్త భవనం
    లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    లోక్‌సభ

    BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'  బీజేపీ
    Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ  కాంగ్రెస్
    BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ  బీజేపీ
    Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025