ఐక్యరాజ్య సమితి: వార్తలు
Donald Trump: దావోస్లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్.. సభ్యదేశంగా పాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా 'గాజా శాంతి మండలి' (Board of Peace on Gaza)ను ప్రారంభించారు.
Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?
గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Donald Trump: గాజా శాంతి సంఘంలోకి భారత్కు ట్రంప్ ఆహ్వానం!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా తీవ్ర నష్టపోయిన గాజా ప్రాంతంలో పాలన, పునర్నిర్మాణ చర్యలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భాగస్వామ్యానికి భారతదేశాన్ని ఆహ్వానించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
UN: నేడు వెనిజులా వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ..
ప్రస్తుతం వెనిజులా పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
India Slams Pakistan: 'ఇమ్రాన్ ఖాన్ను జైలులో పెట్టారు, అసిమ్ మునీర్కు సర్వాధికారాలు': ఐక్యరాజ్యసమితిలో పాక్పై భారత్ తీవ్ర విమర్శలు
ఐరాస వేదికపై పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది.
Gaza plan: ట్రంప్ గాజా ప్లాన్కు ఐక్యరాజ్యసమితి గ్రీన్సిగ్నల్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Vantara: వంతరాకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు.. జంతు సంరక్షణలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు!
భారతదేశం జంతు సంరక్షణకు చూపుతున్న నిబద్ధతపై ఐరాస సంస్థ సైట్స్ ప్రశంసల వర్షం కురిపించింది.
Antonio Guterres: 'ఇంకా ఆలస్యం చేయొద్దు'.. ఉష్ణోగ్రత పెరుగుదలపై యూఎన్ చీఫ్ గుటెర్రెస్ హెచ్చరిక
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మానవజాతికి గట్టి హెచ్చరిక జారీ చేశారు.
UN Human Rights Council : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భారత్
జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC)కి భారతదేశం ఏడోసారి ఎన్నికైంది.
Nishikant Dubey: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన భారత్
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
India-Pakistan: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ను తిప్పికొట్టిన భారత్.. బంగ్లా అత్యాచారాల ప్రస్తావన
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు చర్చను మరల్చే ప్రయత్నం చేసిన పాకిస్థాన్కు భారత్ ఘాటుగా సమాధానం చెప్పింది.
Pakistan: పాకిస్థాన్.. ఓ గురువింద: ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రచారాన్ని ఖండించిన భారత్
ఐరాసలో పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది.ఈ సమావేశంలో పాక్ కపటత్వాన్ని భారత్ ఎండగట్టింది.
Population decline: ప్రపంచ జనాభా తగ్గుదల.. 2100 నాటికి 100 మిలియన్ల తగ్గింపు
ప్రపంచ జనాభా వచ్చే దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుంది.
India - Pakistan:ఐరాసలో షరీఫ్ సింధూ జలాల ప్రస్తావన.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
పాకిస్థాన్తో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసిన విషయం తెలిసిందే.
Turkey: తీరు మార్చుకొని తుర్కియే అధ్యక్షుడు.. భారత్పై మరోసారి కవ్వింపు
తుర్కియే అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ మళ్లీ భారత్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఆయన ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్-పాక్ల మధ్య కొనసాగుతున్న కశ్మీర్ వివాదాన్ని మరోసారి ప్రస్తావించారు.
UNGA 80th Session: నేడు ఐరాస 80వ సర్వసభ్య సమావేశం.. పాల్గొనున్న 150కి పైగా దేశాల అధినేతలు
ప్రపంచం మరోసారి అంతర్జాతీయ వేదికపై చర్చలు, నిర్ణయాలు, ఒప్పందాల కోసం ఐక్యరాష్ట్ర సమితి (UNGA) ముందుకు వచ్చింది.
India: సింధు జలాల వివాదం.. ఐరాస సమావేశంలో పాక్కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
అంతర్జాతీయ వేదికపై భారత్పై నిందలు వేయాలని ప్రయత్నించిన పాకిస్థాన్కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.
Ozone Layer:భూమికి రక్షణ కవచం మళ్లీ బలపడుతోంది.. ఐరాస తాజా నివేదిక
భూమికి రక్షణ కవచంగా నిలిచే ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోందని ఐక్యరాజ్య సమితి (UN) వెల్లడించింది.
India: ఉక్రెయిన్ యుద్ధం ఆపే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్ధం: UNలో రాయబారి హరీష్
రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం చాలాకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
UNSC: టీఆర్ఎఫ్పై ఆంక్షలు విధించేందుకు యూఎన్ఎస్సీ అంగీకారం
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి తెలిసిందే.
UN: ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్'ను ఎండగట్టిన భారత్
ఐక్యరాజ్య సమితి వేదికపై పాకిస్థాన్ వైఖరిని భారత్ తీవ్రంగా విమర్శించింది.
India-Pakistan: పాక్ తప్పుడు ప్రచారం వెలుగులోకి.. ఐరాసలో భారత్ ఘాటు కౌంటర్
భారత్ను నిరంతరం విమర్శిస్తూ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం ద్వారా ఇతర దేశాలను దారి తప్పించేందుకు ప్రయత్నించే పాకిస్థాన్కు (Pakistan) మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడుల నేపథ్యంలో గాజా భూభాగంలో పరిస్థితులు పూర్తిగా విషమించిపోయాయి.
ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) తాజా నివేదికలో వెల్లడించింది.
TRF: టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
India-Pakistan: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
India-Pak Tensions: ఐక్యరాజ్యసమితిలో భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక చర్చలు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది.
USA-China: ఐరాసా వేదికగా అమెరికా,చైనాలు విమర్శ, ప్రతివిమర్శలు
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం వేడెక్కుతోంది.
Afghanistan: పురుషులపైనా తాలిబన్ల ఛాందసం.. ఆధునిక కేశాలంకరణ చేసినా అరెస్టులే.. ఐక్యరాజ్యసమితి నివేదిక
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలన కేవలం మహిళలకే కాకుండా ఇప్పుడు పురుషులకూ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది అని ఐక్యరాజ్య సమితి గురువారం విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది.
UN Security Council: IS-Kని అణచివేసేందుకు ట్రంప్ సర్కారు ప్రాధాన్యం: ఐరాసలో అమెరికా
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్లో ఐఎస్ఐఎస్ ఖోరసాన్ (ఐసిస్-కే) ఇప్పటికే బలంగా ఉంది అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి డోరోథీ షియా పేర్కొన్నారు.
Pakistan: నేటి నుంచి రెండేళ్లపాటు.. ఐరాస భద్రతా మండలిలో మెంబర్గా పాకిస్థాన్
పాకిస్థాన్ నేటి నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరుకుంది.
WHO: బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్నడబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ (Tedros Adhanom) తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు.
Amitabh Jha: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..
ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లో గోలన్ హైట్స్లో ఐక్యరాజ్య సమితి డిసెంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ (యుఎన్డిఓఎఫ్) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (డిఎఫ్సి)గా పనిచేసిన బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణించినట్లు భారత సైన్యం ప్రకటించింది.
Mamata Banerjee: బంగ్లాదేశ్లో హింస.. ప్రధాని మోదీకి, యూఎన్కి పశ్చిమ బెంగాల్ సీఎం విజ్ఞప్తి
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు పెరుగుతుండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Space Junk: భూదిగువ కక్ష్యలో అంతరిక్ష వ్యర్థాల పెరుగుదలపై ఐరాస ఆందోళన
ఉపగ్రహ ప్రయోగాల గణనీయమైన వృద్ధితో భూదిగువ కక్ష్యం అంతరిక్ష వ్యర్థాలతో కిక్కిరిసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రత్యేక ప్యానల్ ఆందోళన వ్యక్తం చేసింది.
U.N. Peacebuilding Commission: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్కి తిరిగి ఎంపికైన భారత్
భారత్ 2025-26 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్ (పిబిసి)కు మళ్లీ ఎన్నికైంది.
UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలలో సంస్కరణల కోసం భారతదేశం పిలుపు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.
India-Pakistan: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
పాకిస్థాన్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై విమర్శలు చేసింది. దీనిపై మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించింది.
#NewsBytesExplainer: UNSCలో శాశ్వత సీటును ఎలా పొందుతారు.. భారతదేశానికి ఉన్న అడ్డంకులు ఏమిటి?
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి.
UNSC: ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.
UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్కు ఫ్రాన్స్ మద్దతు
భారత్ ఐరాస భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మరింత మద్దతు వస్తోంది.
Ranjeeta Priyadarshini: నెలసరి సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి.. ఐరాస వేదికగా భారత్కు చెందిన ఉద్యమకారిణి
నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితి (UN) సమావేశంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని గళం విప్పారు.
Sundar Pichai: భారతదేశంలో గూగుల్ AI అప్లికేషన్లను విస్తరిస్తుంది: CEO సుందర్ పిచాయ్
79వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) సమావేశం న్యూయార్క్లో జరిగింది.ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు పాల్గొన్నారు.
United Nations: హెజ్బొల్లా దాడులపై యూఎన్ తీవ్ర ఆగ్రహం
ఇజ్రాయెల్ తాజా దాడులు, హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన ఘటనలు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చకు దారితీశాయి.
Boat Sink : యెమెన్లో పడవ మునిగి.. 13 మంది మృతి , 14 మంది గల్లంతు
యెమెన్ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో తప్పిపోయిన 24 మందిలో 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
UNRWA: ఇజ్రాయెల్పై దాడి.. 9 మంది ఉద్యోగులను తొలగించిన ఐక్యరాజ్య సమితి
దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ జరిపిన ఉగ్రవాద దాడిలో కొంతమంది UNRWA ఉద్యోగులు పాల్గొన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.