NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pakistan: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
    ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

    India-Pakistan: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 28, 2024
    11:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై విమర్శలు చేసింది. దీనిపై మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించింది.

    పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు చేస్తే, భవిక పాక్‌ ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తోందని గట్టిగా తిప్పికొట్టారు.

    పాకిస్థాన్, సరిహద్దుల దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందని, అలాంటి దేశం శాంతి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

    భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు పాకిస్థాన్ ఇలాంటి కుట్రలను జరుపుతూనే ఉందని భవిక అన్నారు.

    Details

    జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లతో భారత్ కు విడదీయరాని అనుబంధం

    షరీఫ్ ప్రసంగంలో దాదాపు 20 నిమిషాల పాటు కేవలం కశ్మీర్‌పైనే మాట్లాడిన విషయం తెలిసిందే. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

    2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దును భారత్ ఏకపక్షంగా చేపట్టిందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    ప్రపంచ వేదికలపై పాకిస్థాన్ తరచూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంది.

    అయితే భారత్ తరచుగా జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లు భారతదేశంలో విడదీయరాని భాగమని స్పష్టం చేస్తూ వస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి
    భారతదేశం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఐక్యరాజ్య సమితి

    మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ నరేంద్ర మోదీ
    యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు  యోగ
    జూన్ 20న 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలి: సంజయ్ రౌత్  శివసేన
    International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా?  యోగ

    భారతదేశం

    Lt General Upendra Dwivedi: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియామకం భారతదేశం
    #NewsBytesExplainer: భారతీయ బ్యాంకులు ఏటీఎం కొరతను ఎందుకు ఎదుర్కొంటున్నాయి  బిజినెస్
    Heatwave: తీవ్రమైన హీట్‌వేవ్‌తో పోరాడుతున్న భారతదేశం.. 40,000 హీట్‌స్ట్రోక్ కేసులు నమోదు  భారతదేశం
    Indian Army and Navy: తొలి సారిగా నేవీ, ఆర్మీ సర్వీస్ చీఫ్‌లుగా ఇద్దరు సహవిద్యార్థులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025