NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Sensex-Nifty-Monday: 74,671 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్...22,640 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ
    తదుపరి వార్తా కథనం
    Sensex-Nifty-Monday: 74,671 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్...22,640 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ
    74,671 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్...22,640 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ

    Sensex-Nifty-Monday: 74,671 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్...22,640 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ

    వ్రాసిన వారు Stalin
    Apr 29, 2024
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty)లు మండే (Monday) టాప్ గేర్ లో పరుగులెత్తాయి.

    సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 1.28% పెరిగి 74,671.28 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 1% నుంచి కాస్త ముందుకు వెళ్లి 22,643.4 పాయింట్ల వద్ద ముగిసింది.

    నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.49% పెరిగి 14,153.05 పాయింట్లకు చేరుకోవడంతో మిడ్‌క్యాప్ సూచీలు కూడా లాభపడ్డాయి.

    టాప్ సెక్టార్ లో లాభపడిన కంపెనీలు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ వరుసగా 2.5%, 2.47%, 2.12% ఎగబాకి జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.

    ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంకులు, అల్ట్రాటెక్ సిమెంట్ వరుసగా 4.43%, 2.94% 2.88% లాభపడ్డాయి.

    Sensex-Nifty-Mumbai

    తగ్గిన రూపాయి విలువ

    హెచ్‌ సీఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు వరుసగా 5.86%, 4.51%, 2.42% తో నష్టపోయాయి.

    ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 3,113.04, నిక్కీ 37,934.76 పాయింట్లకు రెడ్ లో ట్రేడ్ అయ్యి పడిపోయాయి.

    హ్యాంగ్ సెంగ్ 0.54% నకు ముందుకు దూసుకెళ్లి 17,746.91 పాయింట్లకు చేరుకుంది.

    యూఎస్​ లో నాస్ డాక్ (NASDAQ) గ్రీన్‌లో ట్రేడవుతోంది.

    ప్రస్తుతం 2.03% ముందుకెళ్లి 15,927.9 పాయింట్లకు చేరుకుంది.

    ఇక సోమవారం ఫారెక్స్ ట్రేడ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి (INR) 0.13% తగ్గి ₹83.47కి చేరుకుంది.

    బంగారం భవిష్యత్తు ధరలు రూ.71,635 వద్ద ఉండగా, వెండి ధరలు 0.27% పెరిగి 80,898 రూపాయలకు చేరుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెన్సెక్స్
    షేర్ విలువ
    స్టాక్ మార్కెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సెన్సెక్స్

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్
    భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్
    నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత  స్టాక్ మార్కెట్

    షేర్ విలువ

    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC గౌతమ్ అదానీ
    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్

    స్టాక్ మార్కెట్

    సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం ప్రకటన
    ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం బ్యాంక్
    పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025