NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: పుంజుకున్నా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పెరుగుదల!
    తదుపరి వార్తా కథనం
    Stock Market: పుంజుకున్నా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పెరుగుదల!
    పుంజుకున్నా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పెరుగుదల!

    Stock Market: పుంజుకున్నా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పెరుగుదల!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    09:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయంగా వచ్చిన సానుకూల సంకేతాలు, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి కీలక పరిణామాలు మార్కెట్లకు ఉత్సాహాన్ని అందించాయి.

    దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఫలితంగా మార్కెట్‌లో బుల్ జోష్ స్పష్టంగా కనిపిస్తోంది.

    ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 1,847 పాయింట్ల లాభంతో 81,313 స్థాయిలో ట్రేడవుతోంది.

    Details

    లాభాల్లో శ్రీరామ్ ఫైనాల్స్, జియో ఫైనాల్స్

    నిఫ్టీ కూడా 571 పాయింట్లు ఎగబాకి 24,579 వద్ద కొనసాగుతోంది.

    ప్రధానంగా జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మదుపర్లను ఆకట్టుకుంటూ లాభాల్లో ఉన్నాయి.

    అయితే, సిప్లా షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

    మొత్తం మీద మార్కెట్‌ ట్రెండ్ పాజిటివ్‌గా ఉండగా, ముందున్న రోజుల్లో కూడా ఇదే ఊపు కొనసాగుతుందేమో అనే ఉత్కంఠ మదుపర్లలో నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    జియో
    సెన్సెక్స్

    తాజా

    Stock Market: పుంజుకున్నా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పెరుగుదల! స్టాక్ మార్కెట్
    IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు! ఐపీఎల్
    After Ceasefire: పహల్గాం తర్వాత తొలిసారి సరిహద్దుల్లో ప్రశాంతమైన రాత్రి జమ్ముకశ్మీర్
    Options Trading: ఎఫ్‌ అండ్‌ ఓ హెచ్చరికల తర్వాత కూడా.. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో చిన్న మదుపర్ల జోరు సెబీ

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 1500+ పాయింట్లు పెరిగిన సెన్సెక్స్  బిజినెస్
    Stock Market: స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభం వ్యాపారం
    Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు వ్యాపారం
    Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు  బిజినెస్

    జియో

    ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు ప్రకటన
    వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో భారతదేశం
    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి ప్రకటన
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో భారతదేశం

    సెన్సెక్స్

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్
    భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్
    నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత  స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025