ఈపీఎఫ్ఓ: వార్తలు

EPFO : జనవరిలో ఈపీఎఫ్ఓలోకి 8.08 లక్షల మంది కొత్త సభ్యులు 

దేశంలో ఉద్యోగాల సంఖ్య వృద్ధి చెందుతోంది. ఈపీఎఫ్‌వో ఇటీవల విడుదల చేసిన డేటా దీనికి సాక్ష్యంగా ఉంది.

EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ​​వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ 

కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది

EPFO: జనన రుజువుగా ఆధార్‌ను తొలగించిన ఈపీఎఫ్ఓ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులు బర్త్ సర్టిఫికెట్ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది.

Diwali Epfo :ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ బదిలీ

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అందించింది.

పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్‌ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు

ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు పెన్షన్ వివరాలను సమర్పించేందుకు గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా ప్రకటించింది.

EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది.

ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్(ETFలు) నుండి రిడెంప్షన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు ప్రారంభించింది.

EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక 

ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఖాతాల్లో ఉండే సొమ్ముపై వడ్డీ రేటు ఖారారైంది. ఆర్థిక సంవత్సరం(2022-23)కి సంబంధించి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును కేంద్రం 8.15 శాతంగా నిర్ణయించింది.

16 Jul 2023

పెన్షన్

పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే

ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్‌ఐ పథకం క్లెయిమ్ ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగికి యాజమాన్యం అందించే అధిక మొత్తం దక్కాలంటే ఈ- నామినేషన్‌ ను తప్పనిసరి చేసింది.