NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / EPFO: ఉద్యోగుల యూఏఎన్‌ సక్రియంగా ఉండేలా చూడండి.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం
    తదుపరి వార్తా కథనం
    EPFO: ఉద్యోగుల యూఏఎన్‌ సక్రియంగా ఉండేలా చూడండి.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం
    కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం

    EPFO: ఉద్యోగుల యూఏఎన్‌ సక్రియంగా ఉండేలా చూడండి.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, ఉద్యోగులు ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (ఈఎల్‌ఐ) పథకం ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందేందుకు వారి యూఏఎన్‌ (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌) సక్రియంగా ఉండాలని ఈపీఎఫ్ఓను ఆదేశించింది.

    దీనికి సంబంధించి, జోనల్‌,ప్రాంతీయ కార్యాలయాల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది.

    ఈఎల్‌ఐ పథకం ద్వారా గరిష్ఠమైన సంఖ్యలో యజమానులు, ఉద్యోగులు పథక ప్రయోజనాలు పొందడానికి, ఉద్యోగుల మధ్య విస్తృత ప్రచారంతో యూఏఎన్‌ క్రియాశీలతను పెంచేందుకు మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది.

    ఇది సమగ్రంగా ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్‌ సర్వీసులను ఉపయోగించుకోవడానికి, పీఎఫ్‌ ఖాతాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది.

    వివరాలు 

    ఉద్యోగులు, ఇంటి నుంచే ఈ సేవలను పొందవచ్చు

    అలాగే, పీఎఫ్‌ పాస్‌బుక్‌లు డౌన్‌లోడ్ చేయడం, విత్‌డ్రాలు, అడ్వాన్సులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ, బదిలీలు, వ్యక్తిగత సమాచార అప్‌డేషన్లు వంటి సేవలు సకాలంలో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

    ఉద్యోగులు ఎప్పటికప్పుడు, ఇంటి నుంచే ఈ సేవలను పొందవచ్చు, తద్వారా పీఎఫ్‌ కార్యాలయాలను సందర్శించే అవసరం లేకుండా 24/7 సేవలను పొందే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ

    తాజా

    Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు టాలీవుడ్
    Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక తృణమూల్ కాంగ్రెస్‌
    Pahalgam Horror: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదుల దాడులు.. భద్రతా బృందాల్లో కలవరం జమ్ముకశ్మీర్
    Stock Market: 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.. ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?  స్టాక్ మార్కెట్

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  తాజా వార్తలు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025