పెన్షన్: వార్తలు
old-age pension scheme: వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం పోర్టల్ను ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
దిల్లీలో 80,000 మంది వృద్ధులకు నెలకు రూ. 2,000 పింఛను అందించనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి,ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు.
AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త అందించింది.
National Pension System: ఫిబ్రవరి 1 నుంచి పాక్షిక పెన్షన్ ఉపసంహరణకు కొత్త నిబంధనలు
భారతదేశంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పాక్షిక ఉపసంహరణల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది.
National Pension System : NPS విత్డ్రా కొత్త రూల్.. SLWతో ఆటంకం లేని ఆదాయం
National Pension System (ఎన్పీఎస్) విత్డ్రాల్'కు సంబంధించి పీఎఫ్ఆర్డీఏ ఇటీవలే కీలక మార్పులు చేసింది.
Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్ను వెయ్యి రూపాయలు పెంచుతామని జూన్ 9న మంచిర్యాల సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్
రిటైర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్యోగుల పెన్షన్ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే
ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్ఐ పథకం క్లెయిమ్ ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగికి యాజమాన్యం అందించే అధిక మొత్తం దక్కాలంటే ఈ- నామినేషన్ ను తప్పనిసరి చేసింది.
అధిక పెన్షన్: బకాయిలను మళ్లించడానికి 3నెలల కాలపరిమితిని విధించిన ఈపీఎఫ్ఓ
అధిక పింఛన్ ఎంచుకున్న వారికి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక సర్క్యులర్ను జారీ చేసింది.
ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు
అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి గడువును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పొడిగించింది. జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్వో నోటీసులు
ఈపీఎఫ్ పింఛన్దారులకు ఉద్యోగుల భవిషనిధి సంస్థ(ఈపీఎఫ్వో) షాక్ ఇచ్చింది. అధిక వేతనంపై ఎక్కువ పింఛన్ పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. అయితే 2014కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఈ నోటీసులను పంపింది.
యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యాక్టివ్గా పని చేస్తున్న వారు 60 లక్షల మంది వరకు ఉంటే, పెన్షనర్లు 77లక్షల మంది ఉన్నారని చెప్పారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు.
అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO
ఇప్పటి వరకు అధిక పెన్షన్లను ఎంపిక చేసుకోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO గడువును మే 3 వరకు పొడిగించింది. 2022లో సుప్రీం కోర్ట్ ఆర్డర్ మార్చి 3న చివరి తేదీ అని నిర్ణయించింది.