NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్ 
    తదుపరి వార్తా కథనం
    RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్ 
    4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్

    RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్ 

    వ్రాసిన వారు Stalin
    Jul 17, 2023
    01:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిటైర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్యోగుల పెన్షన్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    నవంబర్ 1, 2017 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ప్రస్తుతం చేసిన పెన్షన్ సవరణ వర్తిస్తుంది ఆర్‌బీఐ వెల్లడించింది.

    ఈ మేరకు గురువారం పెన్షన్‌ను పెంపుదలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

    పెన్షన్‌ను సవరించడం వల్ల రూ.100గా ఉన్న బేసిక్ పెన్షన్ రూ.163కు పెరుగుతుంది.

    పెరిగిన పెన్షన్‌ను మొత్తం జూన్ 2023 నుంచి చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

    అయితే జూన్ 2023కి ముందు కాలానికి బకాయిల చెల్లింపు జరగదని నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ వెల్లడించింది.

    పెన్షన్

    30,000 రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు ప్రయోజనం 

    పెన్షన్ సవరణ కారణంగా 30,000 రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

    16ఏళ్ల తర్వాత 2019లో చివరిసారిగా పెన్షన్‌ను సవరించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

    పెన్షన్ పథకం 1995లో మొదటిసారిగా ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి కేవలం నాలుగు సార్లు మాత్రమే పెన్షన్‌ను సవరించారు.

    బ్యాంకుల మాదిరిగా కాకుండా, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌కు అనుగుణంగా ఆర్‍బీఐ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్‌ను అందుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    పెన్షన్
    కేంద్ర ప్రభుత్వం
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం నరేంద్ర మోదీ
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఫైనాన్స్
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ప్రకటన
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం

    పెన్షన్

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO భారతదేశం
    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జితేంద్ర సింగ్
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు ఉద్యోగులు
    ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు  ఇండియా లేటెస్ట్ న్యూస్

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    తాజా వార్తలు

    ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా  అమెరికా
    పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు పశ్చిమ బెంగాల్
    Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025