NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
    తదుపరి వార్తా కథనం
    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

    వ్రాసిన వారు Stalin
    Mar 01, 2023
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యాక్టివ్‌గా పని చేస్తున్న వారు 60 లక్షల మంది వరకు ఉంటే, పెన్షనర్లు 77లక్షల మంది ఉన్నారని చెప్పారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

    దాదాపు 6,000-7,000 మంది పింఛనుదారులు '100 ఏళ్లు పైబడిన' ఉన్నారని ఈ సందర్భంగా సిబ్బంది మంత్రి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. వారు జీతంగా సంపాదించిన మొత్తాన్ని పెన్షన్‌గా తీసుకుంటున్నట్లు వివరించారు. దాదాపు లక్ష మంది పింఛనుదారులు 90ఏళ్ల నుంచి 100ఏళ్ల వయస్సు మధ్య ఉన్నట్లు చెప్పారు.

    పింఛన్

    ఆన్‌లైన్‌లోకి 11.25 లక్షల మంది పింఛనుదారులు

    100 ఏళ్లు పైబడిన పింఛన్‌దారులు లక్ష మందికి పైగా ఉండే రోజు కోసం ఎదురు చూస్తున్నామని జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పెన్షన్‌కు అర్హులని పేర్కొన్నారు. పింఛను/కుటుంబ పింఛన్‌కు సంబంధించిన ఏడేళ్ల సర్వీసు అర్హతను రద్దు చేశామన్నారు.

    11.25 లక్షల మంది పింఛనుదారులందరినీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పెన్షన్లు & పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి వి.శ్రీనివాస్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెన్షన్

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    పెన్షన్

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO ఉద్యోగులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025