జితేంద్ర సింగ్: వార్తలు

Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన

దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ (HPV) పరీక్ష కిట్లు సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.

13 Mar 2025

ఇస్రో

SpaDeX: స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను చేపట్టిన విషయం విదితమే.

Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్

భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

01 Mar 2023

పెన్షన్

యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యాక్టివ్‌గా పని చేస్తున్న వారు 60 లక్షల మంది వరకు ఉంటే, పెన్షనర్లు 77లక్షల మంది ఉన్నారని చెప్పారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.