Loading...

జితేంద్ర సింగ్: వార్తలు

NavIC: భారత్ GPSకు బ్రేక్.. నావిక్ సేవలు ఎందుకు ఆగిపోయాయంటే?

భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) ప్రస్తుతం స్వతంత్రంగా స్థాన నిర్ధారణ (Standalone Positioning) సేవలను అందించలేకపోతోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది.

28 Jul 2026
లోక్‌సభ

Parliament: పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

Anti-paper leak bill: లీక్‌లకు చెక్‌.. లోక్‌సభ ముందుకు.. యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు

దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల పేపర్‌ లీక్‌ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది.

Sonam Wangchuk: 26 రోజుల దీక్షకు ముగింపు.. నిమ్మరసం తాగి పోరాటం విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టాలని,దేశ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించిన ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ చివరకు తన దీక్షను విరమించారు.

Andhra Pradesh: ఏపీ తీరంలో 31.95% కోత.. జిల్లాల వారీగా కేంద్ర గణాంకాలు

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,027.58 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరప్రాంతంలో 31.95 శాతం భాగం సముద్ర కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

10 Apr 2026
ఇస్రో

ISRO: అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు.. గగనయాన్ కోసం కీలక పరీక్ష పూర్తి చేసిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగనయాన్ మిషన్ సన్నాహాల్లో భాగంగా మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.

03 Apr 2026
ఇస్రో

ISRO: మార్చి నాటికి ISRO ప్లాన్ చేసిన 7 ప్రయోగాల్లో 6 వాయిదా

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్చి 2026 నాటికి పూర్తి చేయాల్సిన ఏడు ప్రధాన మిషన్లలో ఆరు మిషన్లు గడువులో పూర్తి కాలేకపోయాయి.

Loksabha: పీఎం సూర్యఘర్‌ యోజన దరఖాస్తుల్లో.. దేశంలో ఏపీ టాప్‌

పీఎం సూర్యఘర్‌ పథకం కింద సౌర విద్యుత్తు యూనిట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి దేశంలోనే అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి.

03 Feb 2026
ఇస్రో

ISRO: 'సబోటాజ్‌కు ఆధారాలు లేవు'.. ఇస్రో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత ఏడాదిలో ఎదుర్కొన్న వ్యూహాత్మక మిషన్ వైఫల్యాలపై "సబోటాజ్‌ జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు లేవు" అని కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

18 Aug 2025
భారతదేశం

Jitendra Singh: 2040 కల్లా చంద్రుడిపై త్రివర్ణ పతాకం: జితేంద్ర సింగ్

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం, 2040లో భారత్‌ స్వంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ జెండాను ఎగరేస్తారు.

Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన

దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ (HPV) పరీక్ష కిట్లు సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.

13 Mar 2025
ఇస్రో

SpaDeX: స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను చేపట్టిన విషయం విదితమే.

11 Dec 2024
భారతదేశం

Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్

భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

01 Mar 2023
పెన్షన్

యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యాక్టివ్‌గా పని చేస్తున్న వారు 60 లక్షల మంది వరకు ఉంటే, పెన్షనర్లు 77లక్షల మంది ఉన్నారని చెప్పారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.