NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన
    సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన

    Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 23, 2025
    09:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ (HPV) పరీక్ష కిట్లు సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.

    ఈ నేపథ్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసుల్లో 90 శాతానికి పైగా హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) కారణంగా ఉత్పన్నమవుతాయి.

    అందుబాటు ధరలో టీకాలు, పరీక్షలు, చికిత్స అందించడం ప్రభుత్వ జాతీయ బాధ్యత. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం, అలాగే తగిన చికిత్సను ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

    అలాగే ప్రైవేటు రంగ సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వంతో కలిసి సామూహిక వైద్య పరీక్షల్లో భాగస్వామ్యం కావాలి.

    Details

    భారతీయ మహిళల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువ

    హెచ్‌పీవీ పరీక్ష కిట్లను ఉపయోగించి తక్షణ ఫలితాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చని మంత్రి జితేంద్ర సింగ్‌ వివరించారు.

    గణాంకాల ప్రకారం, భారతీయ మహిళల్లో సాధారణంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు సర్వైకల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

    అంతర్జాతీయ స్థాయిలో ఈ వ్యాధితో మరణిస్తున్న వారిలో 25 శాతం మంది భారతీయ మహిళలేనని వెల్లడించారు.

    వ్యాధి ఆలస్యంగా గుర్తవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జితేంద్ర సింగ్
    కేంద్రమంత్రి

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    జితేంద్ర సింగ్

    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పెన్షన్
    Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్ భారతదేశం
    SpaDeX: స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి  ఇస్రో

    కేంద్రమంత్రి

    డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విద్యా శాఖ మంత్రి
    భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు భారతదేశం
    ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం ఆరోగ్యకరమైన ఆహారం
    NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే విద్యా శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025