NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు  
    తదుపరి వార్తా కథనం
    Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు  
    వచ్చే నెల నుండి దివ్యాంగులకు పెరగనున్న పింఛన్

    Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు  

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 23, 2023
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతామని జూన్ 9న మంచిర్యాల సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం పింఛన్ పెంపుపై ఉత్తర్వులు జారీ చేసారు. వచ్చే నెల నుంచి పెంచిన పింఛన్ అమల్లోకి రానుంది. పెంచిన మొత్తంతో వికలాంగులు నెలకు 4,016రూపాయలను అందుకోనున్నారు.

    ఆసరా ఫించన్‌లో భాగంగా ప్రస్తుతం దివ్యాంగులకు 3,016రూపాయలు ప్రభుత్వం నుంచి పింఛన్ అందుతుంది. ఇకపై 4,016రూపాయలు అందనుంది. పింఛన్ పెంపు కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై అదనంగా రూ.51.68కోట్ల భారం పడనున్నది.

    Details

    ఇప్పటివరకు మూడు సార్లు పెరిగిన దివ్యాంగుల పెన్షన్ 

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పింఛన్ పెరగడం ఇది మూడవసారి.

    మొదటగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే 500రూపాయల నుంచి 1500రూపాయలకు పెంచారు. ఆ తర్వాత కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక, 1500రూపాయల నుంచి 3016రూపాయలకు పెంచారు.

    ప్రస్తుతం మూడో సారి 4,016రూపాయలకు పెంచారు.

    ఈ పెంపు కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 5,16,890మంది దివ్యాంగులకు లబ్ది చేకూరుతుంది.

    గత తొమ్మిది సంవత్సరాల్లో కేవలం దివ్యాంగుల పింఛన్ కోసమే రూ.10,310.46కోట్ల నిధులకు తెలంగాణ సర్కార్ వెచ్చించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    పెన్షన్
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తాజా వార్తలు

    తాజా

    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్

    తెలంగాణ

    50కి పైగా రైళ్లు, 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే  హైదరాబాద్
    బీజేపీ చీఫ్ నాకెందుకివ్వరు అంటున్న ఎమ్మెల్యే రఘునందన్.. పార్టీలో రాజుకుంటున్న అగ్గి బీజేపీ
    తెలంగాణకు గుడ్ న్యూస్.. నేటి నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు నైరుతి రుతుపవనాలు
    ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే  నరేంద్ర మోదీ

    పెన్షన్

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO భారతదేశం
    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జితేంద్ర సింగ్
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు ఉద్యోగులు
    ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు  తాజా వార్తలు

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ తెలంగాణ
    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ తెలంగాణ
    మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం! తెలంగాణ

    తాజా వార్తలు

    బ్రిజ్‌ భూషణ్‌‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన దిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌
    CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం  అమిత్ షా
    ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్  అమెరికా
    ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక  బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025