మంచిర్యాల: వార్తలు

Thermal Power: మంచిర్యాల వద్ద మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్ కేంద్రం.. భెల్‌తో సింగరేణి ఒప్పందం

మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి భెల్‌ (BHEL)తో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

Adilabad: సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలు.. లాభాలు గడిస్తున్న ఆ జిల్లాలోని రైతులు 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలను ప్రవేశపెట్టి మంచి లాభాలను సాధిస్తున్నారు.