NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్‌ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు
    తదుపరి వార్తా కథనం
    పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్‌ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు
    పెన్షన్‌ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు

    పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్‌ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 30, 2023
    10:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు పెన్షన్ వివరాలను సమర్పించేందుకు గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా ప్రకటించింది.

    అధిక వేతనాలపై పెన్షన్‌కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్‌లోడ్ చేసేందుకు కంపెనీలకు (ఉపాధి కల్పనదారులు) ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) మరో మూడు నెలల వెసులుబాటును కల్పించింది.

    దీంతో డిసెంబర్‌ 31ని తుది గడువుగా పేర్కొంది. వాస్తవానికి ఈ నెలాఖరుతోనే అంటే సెప్టెంబర్ 30తో గడువు ముగిసిపోనుంది.

    detai

    2023 ఆఖరు వరకు గడువు పొడిగింపుపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదం

    ఈ నేపథ్యంలోనే కంపెనీలు, ఆయా సంస్థల ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులు అందించడంతో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.

    2023 ఆఖరు దాకా సమయం ఇస్తున్నామని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. అయితే శుక్రవారం నాటికి 5.52 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

    వ్యాలిడేషన్‌ ఆప్షన్‌/జాయింట్‌ ఆప్షన్‌ల నిమిత్తం ఇవి ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చింది.

    ఫలితంగానే ఆయా సంస్థలు, ఆయా కంపెనీల్లోని ఉద్యోగ సంఘాల అభ్యర్థనల్ని పరిగణనలోకి తీసుకుని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ ఛైర్మన్‌ గడువును పొడిగించారని చెప్పడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ
    ఉద్యోగులు
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  ఉద్యోగులు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్

    ఉద్యోగులు

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్

    కేంద్ర ప్రభుత్వం

    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం ప్రధాన మంత్రి
    డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    లోక్‌సభలో దుమారం.. కేంద్రమంత్రి నారాయణ రానే పై విపక్షాలు ధ్వజం లోక్‌సభ
    లోక్‌సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025