NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / SEBI Chief Madhabi Puri Buch: సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
    తదుపరి వార్తా కథనం
    SEBI Chief Madhabi Puri Buch: సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
    సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

    SEBI Chief Madhabi Puri Buch: సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 10, 2024
    02:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ తాజాగా తీవ్ర ఆరోపణలు చేసింది.

    సెబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆమె యాజమాన్యంలోని అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సంపాదించడం కొనసాగించిందని కాంగ్రెస్ పేర్కొంది.

    అగోరా ప్రైవేట్ లిమిటెడ్ 2013 మే 7న రిజిస్టర్ చేశారు. ఈ సంస్థ మధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ ల యాజమాన్యంలో ఉంది.

    Details

    ప్రముఖ సంస్థలకు సేవలందించారన్న కాంగ్రెస్

    హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత, మధబి పూరీ బుచ్ ఈ సంస్థ యాజమాన్యంలో కొనసాగడం లేదని చెప్పారు.

    కానీ, తాజా ఆరోపణల ప్రకారం, ఆమె 99శాతం వాటా ఇంకా కలిగి ఉన్నారని, ఆమె సంస్థ ద్వారా 'M&M', 'డాక్టర్ రెడ్డీస్' వంటి ప్రముఖ సంస్థలకు సలహా సేవలు అందించారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.

    ఈ ఆరోపణలు సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్ మీద తీవ్రమైన విమర్శలకు దారితీశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ
    హిండెన్‌బర్గ్‌

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు

    హిండెన్‌బర్గ్‌

    ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలను కొట్టేసిన అదానీ గ్రూప్.. అవన్నీ కట్టుకథలేనని వెల్లడి అదానీ గ్రూప్
    హిండెన్‌బర్గ్ అంచనా లెక్కలే నిజమవుతున్నాయి.. 85 శాతానికి తగ్గిన అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ అదానీ గ్రూప్
    Hindeburg:  హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు సెబీ షోకాజ్ నోటీసు సెబీ
    Sebi chairperson Madhabi Puri Buch: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను కొట్టిపారేసిన సెబీ చీఫ్‌  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025