NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?
    తదుపరి వార్తా కథనం
    Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?
    Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?

    Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?

    వ్రాసిన వారు Stalin
    Nov 15, 2023
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించారు. ఆయన మరణానంతరం కీలక అంశంపై చర్చ మొదలైంది.

    సెబీ ఖాతాలో సహారా గ్రూప్‌కు చెందిన ఇంకా పంపిణీ చేయని రూ.25,000 కోట్లకు పైగా సొమ్ము ఉంది. ఇప్పుడు ఈ డబ్బు పరిస్థితి ఏంటి అనేదిదానిపై చర్చ నడుస్తోంది.

    సుబ్రతా రాయ్ తన గ్రూప్ కంపెనీలకు సంబంధించి అనేక ఆరోపణలను ఎదుర్కొన్నాడు. వీటిలో పోంజీ స్కీమ్‌లలో నిబంధనలను దాటవేశారని అభియోగాలు కూడా ఉన్నాయి.

    2011లో సహారా కంపెనీలైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIREL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SHICL)కు సెబీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

    సహారా

    నిధుల సేకరణలో నిబంధనల ఉల్లంఘించిన సహారా గ్రూప్

    ఈ రెండు కంపెనీలు బాండ్ల ద్వారా దాదాపు రూ. 3కోట్ల విలువైన నిధులను సమీకరించాయి.

    నిబంధనలను ఉల్లంఘించి రెండు కంపెనీలు నిధులు సేకరించాయని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై సుబ్రతా రాయ్ న్యాయపోరాటానికి దిగారు.

    ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లగా, సెబీ ఆదేశాలను సమర్థిస్తూ 2012 ఆగస్టు 31న ధర్మాసనం తీర్పు చెప్పింది.

    పెట్టుబడిదారులకు డబ్బును తిరిగి ఇవ్వడానికి సెబీ వద్ద రూ. 24,000 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

    అయితే నాడు ప్రత్యేక అకౌంట్ తీసి అందులో రూ.24వేల కోట్లు జమ చేయగా.. అవి ఇప్పుడు రూ.25వేల కోట్లకు చేరాయి.

    అయితే ఇప్పుడు సుబ్రతా చనిపోవడంతో సెబీ ఆ సొమ్ము విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ
    తాజా వార్తలు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ అదానీ గ్రూప్

    తాజా వార్తలు

    'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే? రజనీకాంత్
    Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన రోహిత్ శర్మ రోహిత్ శర్మ
    India-Canada row: చట్టబద్ధ పాలన కోసం నిస్సందేహంగా నిలబడతాం: భారత్‌తో వివాదంపై ట్రూడో కామెంట్స్ కెనడా
    India vs Netherlands: శ్రేయాస్, కేెఎల్ రాహుల్ సెంచరీల మోత.. నెదర్లాండ్స్‌ టార్గెట్ 411 పరుగులు ప్రపంచ కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025