NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు
    తదుపరి వార్తా కథనం
    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు
    ఈ సమావేశం ఫిబ్రవరి 15న జరిగే అవకాశం ఉంది

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 13, 2023
    02:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.

    ఈ సమావేశం ఫిబ్రవరి 15న జరిగే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్‌ పతనమైన సమయంలో రెగ్యులేటర్ తీసుకున్న నిఘా చర్యలపై సెబీ బోర్డు ఆర్థిక మంత్రికి వివరించనుంది. లిస్టెడ్ ఎంటిటీలు మార్కెట్ విలువలో $100 బిలియన్ల కంటే ఎక్కువ నష్టపోయిన సమయంలో వచ్చిన అప్‌డేట్ గ్రూప్‌కి కీలకం అవుతుంది.

    అదానీ గ్రూప్

    హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ పై చర్యలు కోసం న్యాయ సంస్థ వాచ్‌టెల్‌ను నియమించుకున్న అదానీ గ్రూప్

    ఈ నివేదిక వల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్‌లో దాదాపు 20 రోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ల ఒత్తిడి మధ్య హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ పై చర్యలు చేపట్టేందుకు గ్రూప్ ఇటీవలే US రక్షణ న్యాయ సంస్థ వాచ్‌టెల్‌ను నియమించుకుంది.

    అదానీ గ్రూప్ సంక్షోభం కూడా పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తును డిమాండ్ చేశాయి. బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నిబంధనలను వక్రీకరించిందని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

    అదానీ గ్రూప్ భవిష్యత్తు సెబీ పరిశోధనలు, ఆర్థిక మంత్రితో దాని సమావేశంపై ఆధారపడి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్
    అదానీ గ్రూప్
    నష్టం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక భారతదేశం
    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ బంగ్లాదేశ్
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    నష్టం

    ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత ఉద్యోగుల తొలగింపు
    నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌ టెక్నాలజీ
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025