NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్‌  గైర్హాజరు.. 
    తదుపరి వార్తా కథనం
    Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్‌  గైర్హాజరు.. 
    పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్‌ గైర్హాజరు..

    Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్‌  గైర్హాజరు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2024
    01:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.

    దేశంలోని నియంత్రణ సంస్థల పనితీరును సమీక్షించడానికి పార్లమెంటరీ కమిటీ (PAC) ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

    ఈ సమావేశం అక్టోబర్ 24న జరగాల్సి ఉండగా, కొన్ని ముఖ్యమైన కారణాల వలన ఆమె హాజరుకాలేనని కమిటీకి తెలియజేశారు.

    ఈ నేపథ్యంలో, రివ్యూ కమిటీ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    బచ్‌కు PAC రెండో సారి సమన్లు  

    సెబీ చీఫ్‌ గైర్హాజరు విషయమై కమిటీకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, ''మొదటి సమావేశంలోనే రెగ్యులేటరీ పనితీరుపై సమీక్ష చేపట్టాలని నిర్ణయించాం. సంబంధిత వ్యక్తులకు సమన్లు పంపించాం, కానీ వారు హాజరుకాలేనని తెలిపారు. అయినా, మేం దాన్ని తిరస్కరించాం. తరువాత, తాను తన బృందంతో సమావేశానికి హాజరవుతామని పేర్కొన్నారు. కానీ ఈ రోజు ఉదయం 9:30 గంటలకు, ఆమె దిల్లీకి రావడం సాధ్యపడడం లేదని మాకు సమాచారం అందింది. దాంతో, ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సమావేశాన్ని వాయిదా వేశాం,'' అని చెప్పారు.

    బచ్‌కు PAC సమన్లు పంపడం ఇది రెండో సారి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025