NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / SEBI Chief: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు
    తదుపరి వార్తా కథనం
    SEBI Chief: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు
    సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు

    SEBI Chief: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 14, 2024
    02:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై కాంగ్రెస్‌ పార్టీ నేత పవన్‌ ఖేరా మళ్లీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆమె, ఆమె భర్త గతంలో వివరణ ఇచ్చారు.

    అయితే ఈసారి ఖేరా కొత్త ఆరోపణలు చేశారు. 2017 నుంచి 2023 మధ్య సెబీ చైర్‌పర్సన్‌ పదవిలో ఉన్నప్పుడే బచ్‌ రూ. 36.9 కోట్ల విలువైన లిస్టెడ్‌ సెక్యూరిటీల్లో ట్రేడింగ్‌ చేసినట్లు తెలిపారు.

    అయితే 2018-19లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్‌ జరిపారని పేర్కొన్నారు. పవన్‌ ఖేరా సెబీ చీఫ్‌పై విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయాన్ని కూడా లేవనెత్తారు.

    Details

    మాధబి పురి బచ్‌ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్

    బచ్‌ విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని, అందులో చైనాకు చెందిన గ్లోబల్‌ X MSCI చైనా కన్జూమర్‌, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు ఉన్నట్లు ఆరోపించారు.

    బచ్‌ ఈ పెట్టుబడుల గురించి ఎప్పుడు ప్రకటించారు? ఈ విషయాలను ప్రభుత్వ ఏజెన్సీలకు తెలియజేశారా? అని ప్రశ్నించారు.

    సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌ ఇటీవల ఇచ్చిన వివరణను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది.

    ముఖ్యంగా ఐసీఐసీఐ మహీంద్రా గ్రూప్‌ సంస్థల విషయంలో ఆమె వివరణ సరిపోదని ఖేరా అన్నారు.

    Details

    హాట్ టాపిక్ గా మారిన సెబీ ఆరోపణలు

    మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ ఆరోపణలపై ప్రధాని మోదీని ప్రశ్నించారు.

    సెబీ చీఫ్‌పై వస్తున్న ఆరోపణల గురించి ప్రధానికి తెలుసా? చైనా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విషయం ప్రధానికి తెలుసా? అని నిలదీశారు.

    సెబీ చైర్‌పర్సన్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలు, బీజేపీపై విమర్శలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ
    కాంగ్రెస్

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు

    కాంగ్రెస్

    Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ తెలంగాణ
    Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన కర్ణాటక
    PM Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీ వయోనాడ్ లో కూడా ఓడిపోతారు: పీఎం మోదీ ప్రధాన మంత్రి
    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025