ఉద్యోగం: వార్తలు

04 Apr 2023

ఆపిల్

కొన్ని టీమ్‌లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్

ఆపిల్ తన కార్పొరేట్ రిటైల్ టీమ్‌లలో తక్కువ సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తుందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ సోమవారం నివేదించింది. ఈ తొలగింపులు ఆపిల్ అభివృద్ధి సంరక్షణ బృందాలపై ప్రభావం చూపుతాయని నివేదిక తెలిపింది.

వర్క్: జాబ్ లో సంతృప్తి లేకపోవడానికి కారణాలు

ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి, తన జాబ్ పట్ల అసంతృప్తిగా ఫీలవుతుంటే ఆ కంపెనీపై అది ప్రభావం చూపిస్తుంది. మరసలు జాబ్ పట్ల అసంతృప్తిగా ఎందుకు ఉంటారు. ఏ కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తికి గురవుతారో తెలుసుకుందాం.

1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్న HCLTech

గ్లోబల్ ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపుల మధ్య, ఒక భారతీయ కంపెనీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నిర్ణయించుకుంది.

ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ

గ్రూప్ 4 స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్స్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తీపికబురు చెప్పింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీపై త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జులై కానీ, ఆగస్టులో గానీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ

దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను అమలు చేయడంతో ఈ ఏడాదిలోనే 1.2 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురి అయ్యారు, తొలగింపులు జాబ్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. వర్క్ వీసాలపై విదేశాలలో నివసిస్తున్న భారతీయులు దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నారు.

ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ ఒక నెల క్రితం సిబ్బందిలో 15% మందిని తొలగించింది. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించినట్లు సమాచారం.