NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
    డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

    వ్రాసిన వారు Stalin
    Mar 24, 2023
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీపై త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జులై కానీ, ఆగస్టులో గానీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

    తమ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయ పోస్టులను దశల వారీగా చేపట్టినటు మంత్రి బొత్స అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది? అనే దానిపై నివేదిక సిద్ధమవుతోందని చెప్పారు.

    ఆ నివేదిక ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి వివరించారు.

    ఆంధ్రప్రదేశ్

    అసెంబ్లీలో టీచర్ల వయెపరిమితి బిల్లు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం టీచర్ల వయెపరిమితిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్య(సవరణ)-2023 బిల్లును బొత్స ప్రవేశపెట్టారు. అయితే ఈ అంశంపై సభలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ, మంత్రి బొత్స మధ్య వాదనలు జరిగాయి.

    ఈ క్రమంలో టీచర్ల వయెపరిమితిని పెంచాలా? వద్దా? అనేది మీరే చెప్పాలని ఎమ్మెల్సీలను మంత్రి బొత్స అడిగారు.

    టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీని ప్రకటించి, పోస్టులను నింపలేదని మంత్రి చెప్పారు.

    వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి వివరించారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఉద్యోగం
    విద్యా శాఖ మంత్రి

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన గన్నవరం
    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు గన్నవరం
    2024 ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు విశాఖపట్టణం
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం

    ఉద్యోగం

    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ మైక్రోసాఫ్ట్

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యార్థులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025