NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
    భారతదేశం

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 24, 2023, 09:49 am 1 నిమి చదవండి
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
    డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీపై త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జులై కానీ, ఆగస్టులో గానీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయ పోస్టులను దశల వారీగా చేపట్టినటు మంత్రి బొత్స అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది? అనే దానిపై నివేదిక సిద్ధమవుతోందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి వివరించారు.

    అసెంబ్లీలో టీచర్ల వయెపరిమితి బిల్లు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం టీచర్ల వయెపరిమితిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్య(సవరణ)-2023 బిల్లును బొత్స ప్రవేశపెట్టారు. అయితే ఈ అంశంపై సభలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ, మంత్రి బొత్స మధ్య వాదనలు జరిగాయి. ఈ క్రమంలో టీచర్ల వయెపరిమితిని పెంచాలా? వద్దా? అనేది మీరే చెప్పాలని ఎమ్మెల్సీలను మంత్రి బొత్స అడిగారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీని ప్రకటించి, పోస్టులను నింపలేదని మంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి వివరించారు

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ఆంధ్రప్రదేశ్
    విద్యా శాఖ మంత్రి
    బొత్స సత్యనారాయణ
    ఉద్యోగం

    ఆంధ్రప్రదేశ్

    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  కర్నూలు
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    విద్యా శాఖ మంత్రి

    AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు  ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు ఆంధ్రప్రదేశ్

    బొత్స సత్యనారాయణ

    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం ఆంధ్రప్రదేశ్

    ఉద్యోగం

    కొన్ని టీమ్‌లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్ ఆపిల్
    వర్క్: జాబ్ లో సంతృప్తి లేకపోవడానికి కారణాలు జీవనశైలి
    1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్న HCLTech ఉద్యోగులు
    ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023