21 Dec 2022

మణిపూర్ లో ఘోర విషాదం.. టూరిస్టు బస్సు ఢీకొని..

మణిపూర్ ఘోర విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్తున్న రెండు టూరిస్టు బస్సులు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన మణిపూర్‌లోని నోనీ జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రభాస్ సినిమా నుండి పక్కకు తప్పుకున్న ఇస్మార్ట్ హీరోయిన్?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్, సాహో, రాధేశ్యామ్ సినిమాల ద్వారా డిజాస్టర్లు మూటకట్టుకున్నాడు.

'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ

'భారత్ జోడో యాత్ర'లో కోవిడ్ ప్రోటోకాల్‌ పాటించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రాసిన లేఖపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శాలను జారీ చేసింది.

ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

రెండు వారాల పాటు టమోటాలను అధికంగా ఆహారంలో చేర్చడం వలన ప్రేగులలో అనుకూలమైన బ్యాక్టీరియాను పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాండవీయ స్పష్టం చేశారు.

డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు

పాకిస్థాన్ నుంచి భారత్‌కు డ్రోన్ల ద్వారా దిగుమతి అవుతున్న డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫోకస్ పెట్టింది. పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని డ్రగ్స్ సరఫరాకు సంబంధమున్నట్లు అనుమానిస్తున్న గ్యాంగ్ స్టర్ల ఇళ్లు, వారికి సంబంధించిన ప్రాంగణాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సన్నిహితులను టార్గెట్ చేశారు అధికారులు.

ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు

గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో భాగంగా ఇండియాకి వచ్చిన సుందర్ పిచాయ్, టెక్నాలజీ పరంగా ఎన్నో అవకాశాలున్న దేశంగా ఇండియా ఉందని పేర్కొన్నాడు.

ట్రంప్ కు ఎదురుదెబ్బ... మద్దతుగా US ప్యానల్

మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పన్ను రిటర్న్‌లను రక్షించుకోవడానికి తీవ్రంగా పోరాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. US అధ్యక్షులు దశాబ్దాలుగా తమ పన్ను రిటర్న్‌లను విడుదల చేయడం లేదు.

దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు

దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లోనూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరుతో పాటు దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్లు ఉన్నాయి. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి పేర్లను కూడా ఈడీ చేర్చింది.

రికార్డుల సునామి సృష్టించిన కాంతారా

కాంతారా కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రం, KGF: చాప్టర్ 2 కంటే రాష్ట్రంలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

కంటి సంరక్షణ కోసం 6 చిట్కాలు పాటించండి

శరీరంలో కళ్ళు చాలా ముఖ్యం వాటిని సంరక్షించుకోవడానికి ఇవి పాటించండి

సపోటా లాంటి ఈ పండు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్

అబియూ ఫ్రూట్, దక్షిణ అమెరికా, పెరూ, కొలంబియా, బ్రెజిల్, వెనిజులా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండును ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తారు.

తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే

2022లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సూపర్ హిట్ అయ్యిన మూవీస్ ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి బరిలో థియేటర్లలో తెలుగు సినిమాలు మాత్రమే

ఇప్పుడు సినిమా పరిశ్రమ దృష్టి అంతా వచ్చే సంక్రాంతి పండగ మీద ఉంది.

'క్రిస్మస్ క్రాక్' వైరల్ అవుతున్న సరికొత్త వంటకం

పండగ సందర్భంగా కొత్తగా వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే ఈ క్రిస్మస్ క్రాక్ ను ప్రయతించచ్చు. #ChristmasCracks అనే వంటకం మేరీ సోమర్ అనే ఫుడ్ క్రియేటర్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 60 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

యోగసనాలతో ముడతలు దూరం

ఈ యోగాసనాలు చేస్తే చర్మం ముడతలు పడకుండా అందంగా తయారవుతుంది

విదేశాల్లో సేవా కార్యక్రమాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానులు చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వైసీపీ క్యాడర్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

మూడు రాజధానులు V/S ఒక రాజధాని..!

ఏపీలో అప్పుడే రాజకీయ వేడీ మొదలైంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. అప్పుడే ముందస్తు హడావుడి కనిపిస్తోంది. ఏపీలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపైనే వైసీపీ, టీడీపీ, జనసేన దృష్టి సారించాయి.

ప్రభాస్ కంటే బాలయ్య చాలా ఎక్కువ.. నయనతార

ఈ మధ్య పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించని నయనతార, తమిళ అనువాద చిత్రం కనెక్ట్ తో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవనుంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? మెదడులో సెరెటోనిన్ స్థాయిలను పెంచుకోండిలా

మీ మెదడులో సెరెటోనిన్ అనే రసాయనం కావాల్సినంత మోతాదులో విడుదల కాకపోతే మీకు నిద్ర సరిగ్గా పట్టదు, ఊరికే అలసిపోతారు. కోపం పెరుగుతుంది. జీర్ణసమస్యలు తలెత్తుతాయి. ఆకలి తగ్గిపోతుంది.

వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు

నూతన సంవత్సరం సమీస్తున్న వేళ ప్రపంచమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం భారత్‌కు ఆర్థిక మాంధ్య భయాలు ఇప్పటికి తొలిగిపోలేదు. ప్రస్తుతం విమానాయాన సంస్థలు, హోటళ్లు, రిసార్ట్లు, రిటైల్ దుకాణాలు నష్టాల్లో నడుస్తున్నాయి.

మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

చైనాతో పలు దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల నమూలనాలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం వారానికి 1,200 కేసులు నమోదవుతున్నాయి.

పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా

2005లో 'శ్రీ' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది తమన్నా. ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ డేస్' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత 'కాళీదాసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2006లో 'కేడి' సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన తమన్నా అక్కడ కార్తీ లాంటి హీరోలతో చేసిన సినిమాలతో హిట్స్ సంపాదించారు.

జీవిత కాల కష్టాల్లో ఫేస్ బుక్.. ఉద్యోగుల ఉద్వాసన ఫేస్ బుక్ ని ముంచేయనుందా?

మెటాగా పేరు మార్చుకుని మెటావర్స్ సృష్టించడంలో బిజీగా ఉన్న ఫేస్ బుక్, ప్రస్తుతం తన జీవిత కాలంలో కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటుంది. ఈ మేరకు సంస్థ సీటీవో (ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) ఆండ్రూ బాస్ వర్త్ తెలిపారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ

టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సమావేశమయ్యారు. ఈ భేటీ వివరాలను జైశంకర్ ట్విటర్ వేదికగా తెలిపారు. పిచాయ్‌తో అంతర్జాతీయ వ్యూహాత్మక పరిణామాలు, డిజిటలైజేషన్ గురించి చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.

20 Dec 2022

కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV

మహీంద్రా తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV XUV400 గురించి ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో వెల్లడించింది. తయారీదారు e-SUV స్పెసిఫికేషన్‌ల గురించి చెప్పినప్పటికీ, ధరను ఇంకా వెల్లడించలేదు.

2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా?

న్యూజిలాండ్ తమ దేశ ప్రజల భవిష్యత్ కోసం చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. తమ దేశ కొత్త తరాన్ని ధూమపానానికి పూర్తిగా దూరం చేసేందుకు స్మోక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులేటేడ్ ప్రొడక్ట్స్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ

టెక్ దిగ్గజం సామ్ సంగ్ నెదర్లాండ్స్, మెక్సికో, పోర్చుగల్, మలేసియాతో కలిపి 20 దేశాల మార్కెట్‌లకు తన గుడ్ లాక్ యాప్ సేవను విస్తరిస్తోంది.

ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో!

భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ.. అభిమానులు ఇంకా ధోనీని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. అలాగే ధోని కూడా తన అభిమానుల పట్ల ప్రత్యేక కృతజ్ఞతతో ఉంటాడు. తాజాగా ధోనీ.. తన అభిమానికి ఇచ్చిన ఆటోగ్రాఫ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రస్తుతం థాయ్ లాండ్ లో వెకేషన్ లో ఉన్నారు. ఈ మేరకు విహారాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.

వివిధ రకాల గుండె జబ్బులకు కారణాలు

గుండెజబ్బులలో అరిథ్మియా, అథెరోస్క్లెరోసిస్, కార్డియోమయోపతి, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె ఇన్ఫెక్షన్లు వంటి అనేక రకాలు ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ.. వచ్చేఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో జరగనన్ను ఎలక్షన్లపై ఫోకస్ పెట్టింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో 2023 ప్రారంభంలో.. మిజోరాంలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మునుపటి
తరువాత