LOADING...

27 Dec 2022


ఐఏఎస్ సాధించిన ఏకైక భారత్ క్రికెటర్

భారత జట్టులో ఓ గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు ఆతను ఆట, చదువు రెండింటిలోనూ విజయం సాధించాడు. దేశంలో అత్యంత కష్టతరమైన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం భారత జట్టులో చేరాడు. ఈ ఆటగాడి పేరు అమయ్ ఖురాసియా.

సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. ఈ విషయమై అభిమానులు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.

టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్

టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుండగా, టాటా మోటార్స్ దానికి బదులుగా SUVలో మరొక ఎడిషన్ వెర్షన్‌ను తీసుకురావడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటీవల టాటా హారియర్ డార్క్ ఎడిషన్ కొన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. ఇందులో రెడ్-థీమ్ హైలైట్‌

ముక్కు ద్వారా తీసుకునే టీకా ధరను ఖరారు చేసిన భారత్ బయోటెక్.. డోసు రేటు ఎంతంటే?

దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తాను అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ ధరను నిర్ణయించింది. సింగిల్ డోసు ధర రూ. 800గా నిర్ణయించినట్లు వెల్లడించింది. దీనికి పన్నులు అదనం అని తెలిపింది.

ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'

క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.

ఆహారం: క్యారెట్, తులసి, పుచ్చకాయల జ్యూస్ తో ఆరోగ్యం

శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందాలంటే మన రోజువారి డైట్ లో పండ్లు, కూరగాయలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. వాటిని మీరు తగినంతగా తినలేకపోతే జ్యూస్ చేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి.

HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర

HONOR తన తాజా స్మార్ట్‌ఫోన్‌ HONOR 80 GTని, కొత్త టాబ్లెట్ Pad V8 Proని విడుదల చేసింది. ఆసియా మార్కెట్లలో Honor జోరందుకుంది. మాతృ సంస్థ నుండి విడిపోయిన తరువాత తన ఖ్యాతిని తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది.

1089 రోజుల తర్వాత వార్నర్ డబుల్ సెంచరీ.. కానీ అంతలోనే..

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులో చరిత్ర సృష్టించాడు. తన వందో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం టెస్టులో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 1089 రోజుల తర్వాత సెంచరీ చేసి.. విమర్శకుల నోళ్లను మూయించాడు.

అందం: మిలమిల మెరిసే కనుల కోసం 5 అద్భుత ఐ లైనర్ లుక్స్

ముఖంలో అందమైన భాగం కళ్ళు. అవి అందంగా కనిపిస్తే ముఖం మెరిసిపోతుంటుంది. అందుకే కళ్ళను మరింత అందంగా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స

చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ BF.7 వేరియంట్ దేశంలో వెలుగు చూడడంతోపాటు అంతర్జాతీయ ప్రయాణికుల్లో బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే సమయం వచ్చేసింది. బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చేసారు.

2022లో ప్రముఖ లెంజెండరీ ప్లేయర్లు కన్నుమూత

2022 క్రీడారంగంలో తీవ్ర విషాదం నింపింది. వరుసగా దిగ్గజ ప్లేయర్ల మరణాలు అభిమానుల గుండెల్లో శోకాన్నిమిగిల్చాయి.

శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్

చైనీస్ బ్రాండ్ MBP C650V క్రూయిజర్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. 2023 ప్రారంభం నుండి అందుబాటులో ఉంటుంది. అయితే ధర గురించి తయారీ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే?

కార్గో సేవల్లో ఏపీఎస్ఆర్టీసీ దూసుకుపోతోంది. సురక్షితంగా, సకాలంలో, చౌకగా గమ్యస్థానాలకు సరుకులను చేరుస్తుండటంతో కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కార్గో సేవల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.122 కోట్ల ఆదాయంతో సత్తా చాటింది ఏపీఎస్ఆర్టీసీ.

'అవమానంతో ఆఫీసు నుంచి వెళ్లగొట్టారు' : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్

ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.

ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు కీలక మలుపులు తీరుగుతోంది. తాజాగా ఈ కేసులో తదుపరి విచారణకు రావట్లేదని ఈడీకి రోహిత్ రెడ్డి చెప్పారు. తాను ఎందుకు రావట్లేదో.. మెయిల్ ద్వారా స్పష్టంగా వివరించారు.

అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు

ఒక బహుళజాతి శాస్త్రవేత్తల బృందం ఒక మంచు ఫలకం అస్థిరత, దిగువన ఉన్నమిగతావాటిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.

ఐపీఎల్‌లో 114 వికెట్లు తీసినా.. వేలంలో చుక్కెదురు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి. భారత్ ఫాస్ట్ బౌలర్, టీ20 స్పెషలిస్ట్ అయిన సందీప్ శర్మకి ఈ వేలంలో చుక్కెదురైంది. 10మంది ప్రాంచేజీ ఉన్నా.. ఏ ఒక్క ప్రాంచేజీ సందీప్ శర్మ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

పోషకాలు: ఐరన్, విటమిన్ బీ12.. శరీరానికి సరిగ్గా అందకపోవడం వల్ల కలిగే నష్టాలు

ఐరన్, విటమిన్ బీ12.. ఈ రెండు ఖనిజాలు శరీరానికి సరిగ్గా అందకపోతే శరీరం సక్రమంగా పనిచేయదు. రక్తహీనత వల్ల వచ్చే అనేక ఇతర వ్యాధులను ఇవి దూరం చేస్తాయి.

2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే..

2022లో సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా అనేక తీర్పులను వెలువరించింది. అయితే అందులోని 5 చరిత్రాత్మక నిర్ణయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20లో సక్సస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్

ఈ ఏడాది భారత జట్టులోని టీమిండియా ఆటగాళ్లు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రోహిత్‌శర్మ స్థానంలో టెస్టు కెప్టెన్సీ చేపట్టిన రాహుల్ బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించి, తన మొదటి టెస్టు సిరీస్ ను గెలుచుకున్నారు.

సమంతకు ధైర్యం చెబుతూ రాహుల్ రవీంద్ర గిఫ్ట్.. ఆందోళనలో అభిమానులు

స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యశోద సినిమా రిలీజ్ సమయంలో తన అనారోగ్యం గురించి అందరితో పంచుకుంది సమంత.

త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా

మార్గదర్శకంగా నిలిచిన లైఫ్ ఫర్ కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి మోపెడ్ "లూనా" సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అవతారంలో సోదర సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ & పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా లాంచ్ కాబోతుంది.

ఇండియాలో పుట్టి.. కెన్యా జట్టుకు ప్రాతినిధ్యం

భారత సంతతికి చెందిన క్రికెటర్ పుష్కర్ శర్మకి అరుదైన అవకాశం లభించింది. కెన్యా జాతీయ జట్టు తరపున ఆడే ఛాన్స్ పొందాడు. ఈ ఏడాది నవంబర్ నెలలో రువాండాలో జరిగిన టోర్నీలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. తన క్రికెట్ కెరీర్‌కు ఎంతగానో సహకరించిన ఇండియా ఫస్ట్ లైఫ్ సంస్థకు పుష్కర్ ధన్యవాదాలు తెలిపాడు. వారి ఆర్ధిక సహకారం లేకపోతే తన కెరీర్‌ ఇంతవరకు వచ్చేది కాదని తెలిపాడు.

2022 రివైండ్: బాక్సాఫీసు దగ్గర మెరిసిన కుర్ర హీరోలు

2022 సంవత్సరం తెలుగు బాక్సాఫీసు వసూళ్ళ వర్షంతో నిండిపోయింది. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా ఉత్సాహంగా ఉంది. అదే ఉత్సాహంలో 2023లో మరిన్ని విభిన్నమైన కథలు అందించేందుకు రెడీ అవుతోంది.

కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంంలో కరోనా కేసులు పెరుగుదల పెద్దగా లేకపోయినా..కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండో వేవ్‌లో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేలా దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సంసిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంగళవారం అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్యమంత్రి మాండవీయా ఆదేశించారు.

శ్రీలకం టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్‌కు విశ్రాంతి.. సంజుకు చోటు..!

టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జనవరి 03 నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయలేదు. పాత కమిటీ మాత్రమే ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తుంది. టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.

అది వినగానే పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టారు.. ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఖుషీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. 2001లో విడుదలైన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ నటనకు సరికొత్త స్టైల్ ని తీసుకొచ్చింది.

26 Dec 2022


కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

శబాష్.. 5వేల మార్కును దాటిన డీన్ ఎల్గర్

ఆస్ట్రేలియా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ధక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులో 5వేల పరుగుల చేసి రికార్డును సృష్టించాడు. టెస్టులో ఈ మైలురాయిని అందుకున్న ఎనిమిదోవ క్రికెటర్గా నిలిచాడు.

షూటింగ్ సెట్లో ప్రభాస్, మారుతి.. ఫోటోలు వైరల్

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందనగానే ఫ్యాన్స్ అంతా గోలగోల చేసారు. ప్రస్తుతం సినిమా మొదలైంది. ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ మేరకు ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

శ్రీలంకతో సిరీస్‌లు.. రోహిత్‌, రాహుల్‌ దూరం

బంగ్లాదేశ్ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా మరో అసక్తికర సమరానికి సిద్ధమవుతోంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జనవరి 3 నుంచి టీ20 సిరీస్, 10 నుంచి వన్డే సిరీస్ ప్రారంభకానున్నాయి. భారత్ కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

నేపాల్ కొత్త ప్రధానిగా 'ప్రచండ' ప్రమాణ స్వీకారం

నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని షేర్ బహదుర్ దేవ్​బా తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కొత్త ప్రధానిగా సీపీఎన్-మావోయిస్టు సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' సోమవారం ప్రమాణ స్వీకారం. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చిన్న పార్టీల మద్దతుతో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ఆరోగ్యం: మగవాళ్ళలో కామకోరికలను పెంచే దూలగొండి గింజల ప్రాధాన్యం

దూలగొండి గింజలు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ దురదపుట్టించే ఆకు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దూలగుండి ఆకులను ముట్టుకుంటే చాలు దురదతో చచ్చిపోవాల్సిందే.

చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపు మాత్రం గుడివాడ పైన ఉందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకుంది. తాజాగా నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యమలో మరోసారి వార్తల్లో నిలిచింది గుడివాడ.

NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA

US అంతరిక్ష సంస్థ NASA ఎట్టకేలకు గ్రహశకలాల నుండి రక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. ప్లానెటరీ సొసైటీ NEO సర్వేయర్ ప్రాజెక్ట్‌ను 2028లో ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తుంది. NEO సర్వేయర్ అనేది భూమితో ఢీకొనే అవకాశం ఉన్న సమీపంలో ఉన్న గ్రహశకలాలు, ఇతర చిన్న వస్తువుల కోసం వెతికే ఉపగ్రహం.

కెఎల్ రాహుల్ నీ ఆటకో దండం స్వామి

విధ్వంసకర బ్యాట్‌మెన్‌గా పేరున్న భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. ప్రస్తుతం చెత్త బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టి అశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

2022 సంవత్సరాన్ని మంచి సినిమాతో ముగించాలనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూడండి

2022 సంవత్సరం తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చింది. బాక్సాఫీసు వద్ద మంచి మంచి సినిమాలు పడ్డాయి. ఆర్ఆర్ఆర్ మొదలుకుని మొన్న రిలీజైన ధమాకా, 18 పేజెస్ వరకు బాక్సాఫీసును షేక్ చేసాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురుయ్యారు. దీంతో హుటాహుటిన మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆమెను దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించారు.

చాంపియన్ షిప్ విజేత నిఖత్‌ జరీన్.. పంచ్ ఆదర్స్

తెలంగాణ యువ సంచలనం, బాక్సర్ నిఖత జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపింది.భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించింది.

వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్

వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, దీని ద్వారా వినియోగదారులు వెబ్‌లో స్టేటస్ అప్డేట్స్ రిపోర్ట్ చేయచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది, త్వరలో ఇతర వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. వినియోగదారులు స్టేటస్ విభాగంలో కొత్త మెనుకి వెళ్లడం ద్వారా వారి స్టేటస్ రిపోర్ట్ చేయగలరు.

టెస్టులో వైస్ కెప్టెన్‌గా అశ్విన్‌కు అవకాశం ఇవ్వాలి..!

రవిచంద్రన్ అశ్విన్ ఓ గొప్ప ఫైటర్.. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్‌ రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. భారత్ టెస్టు వైస్‌కెప్టెన్‌గా ఎందుకు అశ్విన్‌ను నియమించలేదన్న చాలామంది హృదయాల్లో నెలకొన్న ప్రశ్న..?

బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్

దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత.. బీఆర్‌ఎన్‌ను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు అధినేత కేసీఆర్. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో జనవరిలో రైతుల సమస్యలపై పెద్ద బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో... వివిధ రాష్ట్రాల్లో కిసాన్ సెల్‌ల జిల్లా అధ్యక్షుల నియామకాలను వేగవంతం చేశారు.

ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు

చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ BF.7 వేరియంట్ విజృంభణతో చైనాలో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి . ముఖ్యంగా పట్టణాల్లో అయితే... కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒక్కో ప్రావిన్స్‌లో లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్స్ అయిన ఒక్క జెజియాంగ్‌లోనే రోజుకు 10లక్షలు నమోదవుతుండటం గమనార్హం.

2022తో ఆగిపోయిన కొన్ని ఉత్పత్తులు

2022 ఎన్నో ఉత్పత్తులకు మైలురాయి మాత్రమే కాదు కొన్ని ఉత్పత్తులకు చివరి సంవత్సరం కూడా. అవేంటో తెలుసుకుందాం

2022 క్రికెట్ చరిత్రలో ఈ అద్భుత ఇన్నింగ్స్‌లకు ఫ్యాన్స్ ఫిదా

క్రికెట్లో చర్రితలో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు కొన్ని ఉంటాయి. 2022 ఎంతో ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లు ప్రేక్షకుల మదిలో నిలిచిపోనున్నాయి.

కలవరపెడుతున్న వరుస టాలీవుడ్ నటుల మరణాలు

గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు తెలుగు సినిమా అభిమానులకు కలవరం కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీనియర్ నటుడు చలపతి రావు హఠాత్తుగా చనిపోవడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు.

శ్రీలంకతో టీ20 సిరీస్.. కెప్టెన్ గా హర్థిక్ పాండ్యా..?

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టైం ఈ మధ్య అస్సలేమీ బాగోలేదు. ఆసియా కప్ T20 టోర్నమెంట్ మొదలుకొని T20 ప్రపంచ కప్ తో అశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి, హర్థిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ వంటకాల్లో ఇండియాకు ఐదో స్థానం.. ఒప్పుకోం అంటున్న నెటిజన్లు

ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన వంటకాలు ఉంటాయి. దేని రుచి దానిదే. భోజన ప్రియులకు వేరు వేరు రకాల విభిన్న ఆహారాలను రుచి చూడాలనే కోరిక ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు

టాక్సీ, లాజిస్టిక్స్ కంపెనీలు వంటి ఫ్లీట్ ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎక్కువగా లీజుకి తీసుకుంటున్నారు. టాప్ బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్స్ ఇవ్వడానికి విముఖత చూపడంతో లీజుకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

మంచు తుపాను ఎఫెక్ట్: 34 మందిని మృతి.. అంధకారంలో లక్షల మంది

మంచు తుపానుతో అమెరికా అల్లాడిపోతోంది. మైనస్ 40డిగ్రీల ఉష్టోగ్రతలతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు... శీతల గాలుల కారణంగా అగ్రరాజ్యంలో 34మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలోని 60శాతం జనాభాపై ఈ తుపాను ప్రభావం పడింది.

2022లో టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు అరుదైన గుర్తింపు

భారత్ అగ్రశేణి టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్, మణికా బత్రా టేబుల్ టెన్నిస్ లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. 16 ఏళ్ల తరువాత బర్నింగ్ హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించి, శబాష్ అనుపించుకున్నాడు శరత్ కమల్.

ఆరోగ్యకరమైన ఆహారం: చలికాలంలో స్వీట్ పొటాటో వల్ల కలిగే ప్రయోజనాలు

స్వీట్ పొటాటో.. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొందరు కందగడ్డ అని, కొందరు రత్నపురి గడ్డ అని అంటారు. చలికాలంలో దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

2022 రివైండ్: తెలుగు తెరకు దిగొచ్చిన బాలీవుడ్ తారలు

ఈ సంవత్సరం తెలుగు చిత్రపరిశ్రమకు కలిసి వచ్చిందనే చెప్పాలి. డైరెక్ట్ సినిమాల నుండి డబ్బింగ్ సినిమాల వరకు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి.

Redmi Note 12 5G ధర ఎంతో తెలుసా?

Redmi Note 12 సిరీస్ వచ్చే నెల జనవరి 5న భారతదేశంలో లాంచ్ అవుతోంది. ఈసారి Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ సహా మూడు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేస్తోంది. Redmi Note 12 ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది, కానీ చైనా మోడల్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మూడు కెమెరాలతో వస్తుంది.

బీసీసీఐ సెక్రటరీకి మెస్సీ సంతకం చేసిన జెర్సీ

అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సీ నుండి సంతకం చేసిన జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సెక్రటరీ జే షా అందుకున్నారు.