NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్
    తదుపరి వార్తా కథనం
    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్
    విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్

    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2022
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు కీలక మలుపులు తీరుగుతోంది. తాజాగా ఈ కేసులో తదుపరి విచారణకు రావట్లేదని ఈడీకి రోహిత్ రెడ్డి చెప్పారు. తాను ఎందుకు రావట్లేదో.. మెయిల్ ద్వారా స్పష్టంగా వివరించారు.

    ఈ కేసును సీబీఐకి హైకోర్టు అప్పజెప్పడంపై రోహిత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణను సవాల్ చేస్తూ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు రోహిత్ రెడ్డి.

    ఈ విచారణ జరిగే వరకు తాను విచారణకు హాజరు కానని మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు తెలిపారు. బుధవారం హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది.

    రోహిత్ రెడ్డి

    సుప్రీంకోర్టుకు రోహిత్?

    రోహిత్ రెడ్డిని ఈడీ ఇప్పటికే రెండు రోజులు విచారించింది. మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తాను రావడం లేదని ఈడీ అధికారులకు మెయిల్ పంపారు.

    రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈడీ అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టు డివిజన్ బెంచ్‌ను కానీ.. సుప్రీంకోర్టును కానీ రోహిత్ రెడ్డి ఆశ్రయించే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్
    China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం  చైనా
    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? చంద్రబాబు నాయుడు
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025