21 Jan 2023

చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం

చికెన్‌పాక్స్ అనేది వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే ఒక సాధారణ ఇన్‌ఫెక్షన్, ఇది అంటువ్యాధి, ముఖ్యంగా ఇంతకు ముందు ఈ వ్యాధి రాని లేదా పూర్తిగా టీకాలు వేయని వారికి ఇది వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు, బొబ్బలు ఏర్పడటానికి కారణమవుతుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలుకు ఈ వైరస్ వల్ల హాని ఉంది. ఈ పిల్లలకు చికెన్ పాక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా

సీటు బెల్ట్ లేకుండా కారులో ప్రయాణించినందుకు ప్రధానమంత్రి రిషి సునక్‌కి యునైటెడ్ కింగ్‌డమ్ పోలీసులు జరిమానా విధించినట్లు బీబీసీ తెలిపింది. కదులుతున్న కారులో సీటుబెల్టు ధరించనందుకు అతనికి 50ఫౌండ్ల జరిమానా విధించారు. ఈ సందర్భంగా రిషి సునక్‌కు క్షమాపణలు చెప్పారు. జరిమానా చెల్లిస్తానని పేర్కొన్నారు.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం

ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. భారత ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్‌లో కూడా డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. తాజాగా డాక్యుమెంటరీలో మొదటి ఎపిసోడ్‌ను బీబీసీ ప్రసారం చేసింది. అయితే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో లింక్ ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి.

Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు

ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు పెచ్చరిల్లుతున్నాయి. కొడలికి పిల్లలు పుట్టడం లేదని దారుణానికి ఒడిగట్టారు ఓ మహిళ అత్తమామలు. తాంత్రికుడు చెప్పిన మాటలు విని కొడలితో శ్మశానంలోని ఎముకలు, వాటి పొడిని తినిపించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ దారుణం జరిగింది.

రాయపూర్ వన్డేలో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు, కివీస్ 108 ఆలౌట్

రాయపూర్ వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ ఆటగాళ్లకు ఇండియన్ పేసర్లు చెమటలు పుట్టించడంతో తక్కువ స్కోర్ కే కివీస్‌ను కుప్పకూల్చారు

'వీరమల్లు' నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా తన కెరీర్ లో పీరియాడిక్ డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఫుల్ ఫోకస్ తో యాక్షన్ ఎపిసోడ్ లను తెరకెక్కిస్తున్నాడు. హరిహర వీరమల్లు చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. 15 నివిషాల వ్వవధిలోనే ఈ పేలుళ్లు జరగ్గా, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నర్వాల్ ప్రాంతంలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని యార్డ్ నంబర్ 7లో ఈ పేలుళ్లు సంభవించాయి.

40వ వార్షికోత్సవం సందర్భంగా Outlander స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసిన Mitsubishi

Mitsubishi తన Outlander మోడల్ 40వ వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్‌ను USలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర $41,340 (సుమారు రూ. 33.47 లక్షలు). ఈ ఆఫ్-రోడర్ నలుపు, బ్రాంజ్ పెయింట్ తో వస్తుంది. దీనికి లోపలా, బయటా 40వ వార్షికోత్సవ బ్యాడ్జ్‌లు ఉంటాయి. ప్రస్తుతానికి బుకింగ్స్ తెరుచుకున్నాయి.

Altered mental status: ఈ లక్షణాలు ఉన్నాయా? తేలికగా తీసుకోకండి, అది మానసిక అనారోగ్యం కావొచ్చు

మానవ శరీరానికి మెదడు సీపీయూ లాంటిది. మనిషి ఆలోచనలు, కదలికలు, అనుభూతులను మెదడు నియంత్రిస్తుంది. అయితే మెదడు పనితీరు బలహీనమైనప్పుడు మన ప్రవర్తనలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ రకమైన స్థితినే 'ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్(ఏఎంఎస్)' అని అంటారు.

పాకిస్తాన్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

సిడ్నీలోని నార్త్ సిడ్నీ ఓవల్‌లో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు, పాకిస్తాన్ మహిళల జట్టును ఓడించారు. బెత్ మూనీ 133 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో 336/9 స్కోరు చేసింది. చేధనకు దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు బ్యాటింగ్‌లో తడబడటంతో 235/7 స్కోర్ చేసి ఓటమి పాలైంది.

ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు

ట్విట్టర్ ఐఫోన్ వినియోగదారులు ట్వీట్‌లను సులభంగా బుక్‌మార్క్ చేసేలా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులు ట్వీట్ వివరాల క్రింద ఉన్న బుక్‌మార్క్ బటన్‌పై నొక్కాలి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల విషయానికొస్తే, ఫ్లాగ్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఫోల్డర్‌లలో తమకు నచ్చిన ట్వీట్‌లను సేవ్ చేసుకోవచ్చు.

మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్

మెటాపై జరిమానాల వర్షం కొనసాగుతూనే ఉంది. యూరప్ ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినందుకు మెటాపై భారీ €390 మిలియన్ పెనాల్టీని విధించిన రెండు వారాల తర్వాత, ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) మెటాకు అదనంగా €5.5 మిలియన్ జరిమానా విధించింది. అయితే ఈసారి, వాట్సాప్ EU డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.

సెట్స్ పైకి కన్నడ సంచలన మూవీ కాంతార-2

కాంతార కన్నడలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కలెక్షన్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ స్థాయిలో కాంతార మూవీ సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.450 కోట్లు వసూలు చేసింది.

టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena

Xiaomi మంగోలియాలో తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు Modenaను టెస్టింగ్ దశకు తీసుకువచ్చింది. ఈ రాబోయే ఎలక్ట్రిక్ వాహనంలో ఆటోనోమస్ డ్రైవింగ్ సామర్థ్యం ఉంది.

ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా?

విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఎక్కడికీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? అలాంది ఆందోళన మీకు అవసర లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీ కంటే భారతయ రూపాయి బలంగా ఉంది. భారతీయ కరెన్సీ విలువ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం.

ఫర్నిచర్ వేలం నుండి తగ్గుతున్న ఆదాయం వరకు అసలు ట్విట్టర్ లో ఏం జరుగుతుంది

శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో మిగులు వస్తువులను వేలం వేసి కొంత డబ్బును సేకరించే పనిలో ఉంది ట్విట్టర్. మిగులు కార్యాలయ వస్తువులను విక్రయించడం వలన ట్విట్టర్ ఆదాయం పెరగొచ్చు.

జనవరి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

మరియా సక్కరిపై విక్టోరియా సంచలన విజయం

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో విక్టోరియా అజరెంకా అద్భుతంగా రాణించింది. 10వ సీడ్ మాడిసన్ కిస్‌పై అధిపత్యం చెలాయించింది. తర్వాత జులిన్ ఆరో సీడ్ మరియా సక్కరిపై 7-6, 1-6, 6-4 తేడాతో విక్టోరియా అజరెంకా సంచలన విజయం సాధించింది.

కోర్డా మెద్వెదేవ్‌ను మట్టికరిపించిన సెబాస్టియన్ కోర్డా

శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో సెబాస్టియన్ కోర్డా మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. రష్యన్ ఏస్ డేనియల్ మెద్వెదేవ్‌ను సెబాస్టియన్ మట్టి కరిపించాడు. కోర్డా వరుస సెట్లలో విజయం సాధించి ముందుకెళ్లాడు.

బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో షాక్‌కు గురైన అధికారులు విమానాన్ని అత్యవరస ల్యాండింగ్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. శనివారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటనతో అధికారులు హడలెత్తిపోయారు.

భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం

లగ్జరీ కార్ల తయారీ సంస్థ Bentley భారతదేశంలో Bentayga EWB Azure మోడల్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన ఈ Azure వేరియంట్‌లో వెనుక ఎయిర్‌లైన్ సీట్లు, ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజింగ్ డోర్లు, మొత్తం ఫ్లోర్‌ను కవర్ చేసే 'డీప్ పైల్ ఓవర్' మ్యాట్‌లు, ప్రీమియం నైమ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ SUV 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.

వివి వినాయక్‌కు ఆఫర్ ఇచ్చిన గాడ్ ఫాదర్..!

ఎస్ఎస్ రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా చిరంజీవి-వివి వినాయక్ కాంబినేషన్ను ఏ అభిమాని కాదని చెప్పడు.

డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

డోలో-650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కుంభకోణానికి కంపెనీ పాల్పడినట్లు ఆరోపిస్తూ, ట్రయల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

న్యూజిలాండ్ కొత్త ప్రధాని: జెసిండా ఆర్డెర్న్ స్థానంలో 'క్రిస్ హిప్‌కిన్స్' ఎన్నిక

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ప్రస్తుతం ఆ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్న క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. పోటీలో హిప్‌కిన్స్ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ఎంపిక దాదాపు ఖరారైనట్లే. అధికార లేబర్ పార్టీ సమావేశంలో హిప్‌కిన్స్‌ను అధికారంగా ప్రకటించనున్నారు.

చిట్టిబాబుతో వార్‌కు సిద్ధమైన పుష్పరాజ్..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నందున సోషల్ మీడియాలో ఎదో ఒక విషయంలో రామ్ చరణ్ పేరు ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం క్రియేటివ్ డైరక్టర్ శంకర్ తో రామ్ చరణ్ RC 15 సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి

సామ్ సంగ్ Galaxy Buds Live ఇప్పుడు అతి తక్కువ ధరకు అంటే కేవలం రూ. 3,999 అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు గంటల సేపు యాక్టివ్ గా ఉంటాయి. దీనికి ఛార్జింగ్ కేస్ 472mAh బ్యాటరీ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌ కూడా సపోర్ట్ చేస్తుంది.

గ్రీక్స్‌పూర్‌పై సిట్సిపాస్ విజయం

ప్రపంచ 63వ ర్యాంకర్ టాలోన్ గ్రీక్స్ పూర్ ను స్టెఫానోస్ సిట్సిపాస్ ఓడించారు. 6-2, 7-6(5), 6-3తేడాతో గ్రీక్స్ పూర్పై సిట్సిపాస్ విజయం సాధించి నాలుగో రౌండ్ కు అర్హత సాధించారు. ఇప్పటివరకూ ఒక సెట్ కూడా వదలకుండా సిట్సిపాస్ అరుదైన ఘనత సాధించాడు.

డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి వరకు రెజ్లర్లతో అనురాగ్ ఠాకూర్ చర్చలు జరిపారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛతేశ్వర్ పుజారా మరో ఘనత

టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్‌లో భారత్ తరుపున 12 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో సౌరాష్ట్ర తరపున ఆడుతున్నప్పుడు పుజారా ఈ మైలురాయిని అందుకున్నాడు. సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 91 పరుగులు చేసి సత్తా చాటాడు.

గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్

టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపు సీజన్ నడుస్తుంది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ ఇంక్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ సుమారు 12,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.

20 Jan 2023

మీ టీనేజ్ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారా? ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి.

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ని వదలట్లేదా? దానివల్ల వాళ్ళ మూడ్ పాడవుతోందా? అలసిపోతున్నారా? ఐతే మీ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారని చెప్పుకోవచ్చు.

ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ స్పందించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తాను ఫెడరేషన్ పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్నారు. తనకు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఈ పదవి దక్కలేదన్నారు. ప్రజలు ఎన్నుకోవడం వల్ల తాను ఇక్కడ కూర్చున్నట్లు స్పష్టం చేశారు.

ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis

టెక్నాలజీ దిగ్గజం Qualcomm USలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో Snapdragon Digital Chassis కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ కారుతో ఆటోమేకర్లు దాని టెక్నాలజీ, సర్వీస్ ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రదర్శించింది. ఇది మొదటి ఆటోమోటివ్ సూపర్-కంప్యూట్ క్లాస్ సొల్యూషన్ గా ప్రచారం అవుతుంది.

రెండో వన్డేకు ముందు టీమిండియాకు భారీ జరిమానా

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియాకు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధిస్తున్నట్లు ఐసీపీ ప్రకటించింది.

దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మాటల యుద్ధం రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇటీవల గవర్నర్‌పై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్జీని కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ప్రశ్నలపై సమాధానంగా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.

ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి?

ఈ డిజార్డర్ అనేది తినడానికి, తినకపోవడానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఉపశమనం పొందడానికి కొందరు ఎక్కువ తింటారు, కొందరు అస్సలు తినరు. తినే అలవాట్లలో వచ్చే మార్పులను ఈటింగ్ డిజార్డర్ అంటారు.

రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్‌

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సహ-వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సిఈఓ పదవి విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. కంపెనీ అద్దె ద్వారా మెయిల్ DVD సేవ నుండి ఎంటర్టైన్మెంట్ వేదికగా ఎదిగేవరకు అతను రెండు దశాబ్దాలుగా ఈ పదవిలో కొనసాగారు.

ముక్కోణపు సిరీస్‌లో అదరగొట్టిన భారత్ అమ్మాయిలు

టీ20 ట్రై సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మహిళలపై భారత్ మహిళలు అదరగొట్టారు. ఈస్ట్ లండన్ లో గురువారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్ లో భారత్ 27 పరుగుల తేడాతో ధక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.

'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానిక మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో ఘోరంగా విఫమైన మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసుల్లో పేర్కొంది.

తొలి ప్రయోగాన్ని పూర్తి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ విమానం

ZeroAvia, ఒక బ్రిటిష్-అమెరికన్ హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ డెవలపర్, ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.

మనం మనం బరంపురం ట్యాగ్ లైన్ తో మంచు మనోజ్ కొత్త చిత్రం

మంచు మనోజ్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈరోజు అప్డేట్ ఉంటుందని, తన జీవితంలో గొప్ప మలుపు ప్రారంభం అవుతుందని, అదేంటో చెప్తానని ట్విట్టర్ వేదికగా అందరిలో ఆసక్తి రేపాడు మనోజ్.

పారిస్ సెంయిట్- జెర్మెయిన్ జట్టు థ్రిలింగ్ విక్టరీ

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా రోనాల్డ్, మెస్సీ తలపడ్డారు. రియాజ్ సీజన్, పారిస్ సెంయిట్- జెర్మెయిన్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1 పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. జీఓ నంబర్ 1పై జనవరి 23న విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.

ఓటీటీ అలర్ట్: రవితేజ, రష్మిక, రకుల్ నటించిన కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్

థియేటర్లో మిస్సయిన సినిమాలు ఓటీటీలో చూద్దామని ఎదురుచూస్తున్నారా? ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో విడుదలైన 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS

హ్యుందాయ్ భారతదేశంలో గ్రాండ్ i10 NIOS 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. 2019లో ప్రవేశపెట్టిన హ్యుందాయ్‌ గ్రాండ్ i10 NIOS భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా మారింది.

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఔట్

సొంత గడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగల్స్ లో డిఫెండింగ్ చాంఫియన్ లక్ష్యసేన్, మహిళల సింగల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు.

విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

న్యూయార్క్-దిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం చర్యలు తీసుకుంది.

ఇక స్విగ్గీ వంతు, 380 మంది ఉద్యోగుల తొలగింపు

భారతదేశపు స్టార్టప్‌లలో ఒకటైన స్విగ్గీ ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది. దాదాపు 380 మంది సిబ్బందిని తొలగించింది. దేశంలోని స్టార్టప్ వ్యవస్థను మరింతగా కుదిపేసే నిర్ణయం ఇది. ఈరోజు టౌన్ హాల్‌లో ఉద్యోగులకు ఈ తొలగింపుల గురించి సంస్థ తెలిపింది.

భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య విజయం అందుకుని కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

ఫ్యాషన్ షోకి వెళ్లితే స్లిమ్‌గా ఉన్నవారు దొరుకుతారు, సెలెక్టర్లపై సన్నీ ఆగ్రహం

సెలెక్టర్లు క్రికెటర్ల ఆకారాన్ని బట్టి కాకుండా వారి టాలెంట్‌ను చూసి ఎంపిక చేయాలని సెలక్టర్లకు టీమిండియా మాజీ ప్లేయర్ గవస్కర్ సూచించారు. సన్నగా ఉన్నవారిని మాత్రమే కావాలనుకుంటే సెలెక్టర్లు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ని ఎంచుకొని వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి చేర్చుకోవాలని ఆయన హితువు పలికారు.

జనవరి 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. గ్లోబల్ మల్టీ-బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' హైదరాబాద్‌లో సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభ ఎడిషన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అనుమతిచ్చింది. ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చిలో జరిగే అవకాశం ఉంది. మొదటి మూడేళ్లలో ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా.. చివరి రెండేళ్లలో ఆరు జట్లకు అవకాశం కల్పించారు.

ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు

ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ రుణం కేసులో బాంబే హైకోర్టు వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు చేసింది.

థాయ్ లాండ్ లో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి

ఏ ప్రాంతానికి టూర్ వెళ్ళినా ఆ ప్రాంతంలోని స్థానిక విషయాల గురించి కొంత అవగాహన ఉండాలి. లేదంటే అక్కడి ప్రజల చేతుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం

దిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు కలకలం సృష్టించాయి. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి.

తానాసి కొక్కినకిస్‌పై ఆండీ ముర్రే అద్భుత విజయం

మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ఆండీ ముర్రే ఆస్ట్రేలియా ఓపెన్లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో థానాసి కొక్కినాకిస్‌‌ను మట్టికరిపించాడు.

గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన 2023 యమహా గ్రాండ్ ఫిలానో

టూ-వీలర్ తయారీ సంస్థ యమహా గ్లోబల్ మార్కెట్‌లలో గ్రాండ్ ఫిలానో 2023 వెర్షన్ ను విడుదల చేసింది.ఇప్పుడు ఇందులో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇది భారతదేశంలో అమ్ముతున్న Fascino 125 Fi హైబ్రిడ్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతానికి, ఈ బ్రాండ్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఆ సంస్థ ఇంకా తెలియజేయలేదు.

4-2 తేడాతో వేల్స్‌పై భారత్ ఘన విజయం

కళింగ స్టేడియంలో గురువారం జరిగిన హాకీ ప్రపంచకప్ 2023 ఫైనల్స్ లో భారత పురుషుల జట్టు 4-2తో వేల్స్‌ను ఓడించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా, వేల్స్‌కు చెందిన ఫర్లాంగ్ గారెత్, డ్రేపర్ జాకబ్ గోల్స్ చేశారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి తలనొప్పిగా మారిన అమీర్ పేట్ మెట్రో

ఎలాంటి హంగామా లేకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. యాక్షన్ సీన్స్ కోసం ఫైట్ మాస్టర్ ను మార్చి చిత్రీకరిస్తున్నారు.

ఉష్ణోగ్రతను, తేమను చెక్ చేసే సరికొత్త ఆపిల్ స్మార్ట్ స్పీకర్

ఆపిల్ రెండవ తరం Homepod స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది. సంగీతాన్ని ప్లే చేయడంతో పాటు, ఇది ఇప్పుడు గది ఉష్ణోగ్రత, తేమను చెక్ చేస్తుంది. రెండు Homepods కనెక్ట్ చేసి స్టీరియో లాగా మార్చచ్చు. స్టీరియోగా మార్చడానికి వినియోగదారులు అదే మోడల్‌లోని Homepodను ఉపయోగించాల్సి ఉంటుంది.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీ: 'అల్-ఖైదాతో సంబంధాలు లేవు, బిన్ లాడెన్‌ను ఎప్పుడూ కలవలేదు'

ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) ఇటీవల గుర్తించింది. అయితే దీనిపై తాజాగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ స్పందించారు. అల్-ఖైదాతో గాని, ఇస్లామిక్ స్టేట్‌తో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని మక్కీ చెప్పారు. ఈ మేరకు ఒక వీడియోలో విడుదల చేశారు.

పెట్: కుందేలు పెంచుకుంటున్నారా? దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో చూడండి

కుందేళ్ళను పెంచుకునేవారు పాలకూర, క్యారెట్ తప్ప వేరే ఆహారాలు కుందేలుకు ఇవ్వరు. కుందేలుకు ఎలాంటి ఆహారాలు అందించాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఓన్స్‌ జబీర్‌ను మట్టికరిపించిన మార్కెటా వొండ్రోసోవా

చెక్ స్టార్ మార్కెటా వొండ్రూసోవా ఆస్ట్రేలియా ఓపెన్లో సత్తా చాటింది. రెండవ సీడ్ ఒన్స్ జబీర్‌ను వొండ్రూసోవా ఓడించింది. దీంతో వోండ్రోసోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జబీర్ 2022లో వింబుల్డన్, US ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు పలువురు కోచ్‌ల వేధింపులు తాళలేక ఆందోళనకు దిగిన రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ సమావేశమయ్యారు.

వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చంట్‌తో గురువారం నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని వర్లీలోని యాంటిలియాలోని అంబానీల ప్రైవేట్ నివాసంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు వ్యాపార, రాజకీయ, సినిమా రంగానికి చెందినవారు అతిధులుగా హాజరయ్యరు.

బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా

బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు పెద్ద కష్టమే వచ్చి పడింది. వరుసగా 4సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, వచ్చే సీజన్ నుండి తప్పుకుంటుండంతో హోస్ట్ గా ఎవరిని తీసుకురావాలో అర్థం కావట్లేదు.

ఇండియా ఓపెన్స్ నుండి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అవుట్

భారత్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి గురువారం ఇండియా ఓపెన్ నుంచి తప్పుకున్నారు. స్వాతిక్, చిరాగ్ లు సూపర్ 750 ఈవెంట్ నుండి నిష్క్రమించారు. న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీ రెండో రౌండ్‌లో వీరిద్దరూ చైనాకు చెందిన యు చెన్ లియు, జువాన్ యి ఓయుతో తలపడాల్సి ఉంది.