NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం
    ఆటోమొబైల్స్

    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం

    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 11, 2023, 11:15 am 1 నిమి చదవండి
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం
    జనవరి 12 వరకు నిషేధం అమల్లో ఉంటుంది

    దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించింది. నిషేధం జనవరి 12 వరకు అమలులో ఉంటుంది, కాలుష్య స్థాయిలు తగ్గకపోతే పొడిగించే అవకాశం ఉంది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 115, గ్రేడెడ్ రెస్పాన్స్ GRAP ఆదేశాల ప్రకారం ఈ నిషేధం విధించింది. GRAP అంటే ఢిల్లీ-NCR ప్రాంతంలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత గాలి నాణ్యత క్షీణతను నివారించడానికి పనిచేసే అత్యవసర చర్యల సమితి. ఢిల్లీ రవాణా శాఖ ప్రకారం, పోలీసు వాహనాలు, అత్యవసర సేవల్లో మోహరించిన వాహనాలు, అమలు కోసం ఉపయోగించే ప్రభుత్వ వాహనాలకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఉంది.

    నిబంధనలు ఉల్లంఘించినవారు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది

    నిషేధం అమలులో ఉన్న సమయంలో మిగిలిన వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించినట్లయితే, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 194 (1) కింద వారు రూ.20,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 201-300 మధ్య గాలి నాణ్యత ఉంటే సూచికని (AQI) 'తక్కువ'గా, 301-400 'చాలా పేలవంగా', 401-500 'తీవ్రమైనది'గా గుర్తిస్తారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు 24 గంటల సగటు AQI 371 ఉంటే , సోమవారానికి 434కి పెరిగింది. తీవ్రమైన చలిగాలులు, ఉష్ణోగ్రతలో రికార్డు స్థాయిలో పడిపోతున్న సమయంలో భారీ పొగమంచు దేశ రాజధానిని కప్పేసింది. ఈ నాలుగు చక్రాల వాహనాలను అదుపు చేయకుండా వదిలేస్తే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారనుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    కార్
    ప్రభుత్వం

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    భారతదేశం

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ అమెరికా

    కార్

    త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్ ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్ టాటా
    భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny ఆటో మొబైల్
    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్ ఆటో మొబైల్

    ప్రభుత్వం

    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రకటన
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఫీచర్
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రకటన

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023