NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో
    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో
    ఎయిర్ టెల్, జియో 2022లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి.

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 10, 2023
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎయిర్ టెల్, జియో 2022లో తమ 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. మొదట, 5G నెట్‌వర్క్ ఎంపిక చేసిన నగరాలకు మాత్రమే పరిమితం చేసాయి. ప్రస్తుతానికి, భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రెండూ సంస్థలు తమ 5G నెట్‌వర్క్ కవరేజీని విస్తరిస్తున్నాయి.

    5G నెట్‌వర్క్‌ని ఉపయోగించడానికి, SIM కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేయవలసిన అవసరం లేదు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో, ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

    ప్రస్తుతానికి జియో, ఎయిర్ టెల్ తమ వినియోగదారులందరికీ ఉచిత అపరిమిత 5G యాక్సెస్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతానికి, రెండు బ్రాండ్ల నుండి ప్రత్యేకమైన 5G రీఛార్జ్ ప్లాన్‌లు లేవు.

    5G నెట్‌వర్క్

    అక్టోబర్ లో ఎయిర్ టెల్, జియో 5G అందుబాటులోకి తెచ్చాయి

    జనవరి 10 నాటికి, దేశవ్యాప్తంగా 72 నగరాల్లో జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. మొదట అక్టోబర్ 4న ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతాలో అందుబాటులోకి తీసుకువచ్చింది, తర్వాత చెన్నైకి విస్తరించింది. గత ఏడాది నవంబర్‌లో బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో, నవంబర్‌లో పూణేలో, గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.డిసెంబరులో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి మరికొన్ని నగరాల్లో 5G కవరేజీని విస్తరించింది.

    ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్‌వర్క్‌ను అక్టోబర్ 6న ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాల్లో ప్రారంభించింది. నవంబర్లో గౌహతి, గురుగ్రామ్, పానిపట్, డిసెంబర్‌లో లక్నో, సిమ్లా, ఇంఫాల్, అహ్మదాబాద్, గాంధీనగర్, వైజాగ్, పూణే, జమ్మూ,శ్రీనగర్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ఐఫోన్
    ఆండ్రాయిడ్ ఫోన్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భారతదేశం

    ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌' భారతదేశం
    భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి ప్రపంచం
    వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి వ్యాపారం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? కేరళ

    ఐఫోన్

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్ టెక్నాలజీ
    ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్ ఆపిల్
    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా? టెక్నాలజీ

    ఆండ్రాయిడ్ ఫోన్

    2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి టెక్నాలజీ
    అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఫీచర్
    Redmi Note 12 5G ధర ఎంతో తెలుసా? టెక్నాలజీ
    2022తో ఆగిపోయిన కొన్ని ఉత్పత్తులు గూగుల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025