NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం
    భారతదేశం

    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం

    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 10, 2023, 03:20 pm 0 నిమి చదవండి
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం
    బెంగళూరులో మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం

    బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ వద్ద నిర్మాణలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. హోరమాపు ప్రాంతానికి చెందిన లోహిత్ కుమార్.. తన భార్య, ఇద్దరు కవల పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఇనుప చువ్వలతో కూడిన మెట్రో పిల్లర్ వారిపై కూలింది. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. లోహిత్ భార్య, మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. లోహిత్ కుమార్‌తో పాటు మరో కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    భారీగా ట్రాఫిక్ జామ్

    ఇనుప చువ్వలతో కూడిన మెట్రో పిల్లర్ రోడ్డుపై కూలడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రోడ్డుపై పడి ఉన్న ఇనుప చువ్వలను తొలగించారు. ఈ ఘటనతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళనకు దిగారు. నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రమాదం నేపథ్యంలో బీఎంఆర్సీఎల్ కాంట్రాక్టర్‌కు నోటీసును అందజేసే అవకాశం ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కర్ణాటక

    తాజా

    జాతీయ చియాగింజల దినోత్సవం: చియాగింజలు జుట్టుకు చర్మానికి చేసే మేలు చర్మ సంరక్షణ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్
    భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా ఆస్ట్రేలియా
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్ భారతదేశం

    కర్ణాటక

    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! అసెంబ్లీ ఎన్నికలు
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? బెంగళూరు
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ ఎన్ఐఏ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023