NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం
    బెంగళూరులో మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం

    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం

    వ్రాసిన వారు Stalin
    Jan 10, 2023
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ వద్ద నిర్మాణలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

    హోరమాపు ప్రాంతానికి చెందిన లోహిత్ కుమార్.. తన భార్య, ఇద్దరు కవల పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఇనుప చువ్వలతో కూడిన మెట్రో పిల్లర్ వారిపై కూలింది. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. లోహిత్ భార్య, మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. లోహిత్ కుమార్‌తో పాటు మరో కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    మెట్రో

    భారీగా ట్రాఫిక్ జామ్

    ఇనుప చువ్వలతో కూడిన మెట్రో పిల్లర్ రోడ్డుపై కూలడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రోడ్డుపై పడి ఉన్న ఇనుప చువ్వలను తొలగించారు.

    ఈ ఘటనతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళనకు దిగారు. నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

    ప్రమాదం నేపథ్యంలో బీఎంఆర్సీఎల్ కాంట్రాక్టర్‌కు నోటీసును అందజేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ  విశాఖపట్టణం
    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025