NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'
    అంతర్జాతీయం

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 27, 2022, 04:20 pm 1 నిమి చదవండి
    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'
    మోదీకి ఫోన్ చేసిన జెలెన్‌స్కీ

    క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. రష్యా దురాక్రమణ గురించి ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ వివరించారు. రష్యాను నివారించేందుకు భారత్ చొరవ తీసుకోవాలని కోరారు. నూతన సంవత్సరంలో ప్రపంచ స్థిరత్వాన్ని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో మానవతా సహాయం, మద్దతు తెలిపినందుకు మోదీకి ఈ సందర్భంగా జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.

    ఇరు దేశాలు శతృత్వాన్ని తక్షణమే వీడాలి: మోదీ

    జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టిన నేపథ్యంలో మోదీకి జెలెన్‌స్కీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రతిపాదించిన శాంతిమంత్రం అమలులో భారత్ తన వంతు పాత్ర పోషించాలని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా తమ శతృత్వాన్ని తక్షణమే వీడాలని ఈ సందర్భంగా జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. విభేదాలకు శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవడానికి దౌత్య మార్గాన్ని అనుసరించాలన్నారు మోదీ. ఉక్రెయిన్-రష్యా ప్రారంభమైనప్పటి నుంచి.. ఇరు వర్గాలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇది యుద్ధాలకు యుగం కాదని స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనే మోదీ చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే.. రష్యా అణ్వస్త్రాలు ప్రయోగించకుండా నిలువరించడంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌.. ముఖ్య భూమిక పోషించినట్లు అమెరికా గూఢచర్య సంస్థ చెప్పగడం గమనార్హం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    ఉక్రెయిన్

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    నరేంద్ర మోదీ

    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక

    ఉక్రెయిన్

    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    ఐసీసీ వారెంట్: పుతిన్ ఎప్పుడు అరెస్టు అవుతారు? నిపుణులు ఏం అంటున్నారు? వ్లాదిమిర్ పుతిన్
    ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023