NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ
    తదుపరి వార్తా కథనం
    Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ
    Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ

    Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ

    వ్రాసిన వారు Stalin
    May 20, 2024
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ మర్చంట్ కామర్స్ స్టార్టప్, పైన్ ల్యాబ్స్, దాని మాతృక సంస్థను భారతీయ యూనిట్‌తో విలీనానికి ఆమోదం పొందింది.

    ఈ మేరకు సింగపూర్ కోర్టు పచ్చ జెండా ఊపింది.ఈ నిర్ణయం వల్ల కంపెనీ తన అన్ని ఆస్తులను యధాతధంగా బదిలీ చేయడానికి వీలు కలుగుతుంది.

    దాంతో పాటు తన కార్యకలాపాలను సమర్థవంతంగా భారతీయ మార్కెట్‌కు బదిలీ చేయడానికి వెసులు బాటు కల్పిస్తుంది.

    భారతీయ మార్కెట్‌ ను టెక్ క్రంచ్ కొంత కాలంగా పరిశీలిస్తుంది. టెక్ క్రంచ్ తన పరిశీలనలో కోర్టు ఆదేశాలిచ్చినట్లు నిర్ధారించింది.

    పైన్ ల్యాబ్స్ ఉత్పత్తులు, సేవలు అధిక స్ధాయిలో వ్యాపారం చేస్తుంది. పైన్ ల్యాబ్స్ క్లౌడ్-కనెక్ట్ చేయబడిన పాయింట్-ఆఫ్-సేల్ మెషీన్‌లు సరఫరా చేస్తుంది.

    Details 

     భారత్ వైపు మేజర్ స్టార్ట్-అప్‌లు అడుగులు 

    దీంతో పాటుగా వర్కింగ్ క్యాపిటల్‌తో సహా వ్యాపారులకు అనేక రకాల వస్తువులు సేవలను అందిస్తుంది.

    కంపెనీకి పీక్ XV, ఫిడిలిటీ, పేపాల్, ఇన్వెస్కో, టెమాసెక్ ఆల్ఫా వేవ్ క్లయింట్ లుగా ఉన్నారు.

    ప్రస్తుతం $5 బిలియన్లకు పైగా విలువ కలిగిన పైన్ ల్యాబ్స్, భారతీయ స్టార్ట్-అప్‌లు తమ కార్యకలాపాలను భారతదేశానికి విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

    ఇందులో భాగంగా పైన్ ల్యాబ్స్ తో సహా ఇతర స్టార్టప్‌లు ఫ్లిప్‌కార్ట్, రేజర్‌పే, మీషో, జెప్టో ఉడాన్‌లు భారతదేశానికి రానున్నాయి.అవి ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

    Details 

    అదే బాటలో మరికొన్ని స్టార్టప్‌లు 

    ఫిన్‌టెక్ స్టార్టప్‌లు PhonePe ,Groww ఇప్పటికే తమ విదేశీ హోల్డింగ్ ఆస్తులను భారతదేశానికి బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేశాయి.

    అభివృద్ధి చెందిన మార్కెట్లలో సంస్థాగత పెట్టుబడిదారుల నుండి పరిమిత డిమాండ్ వల్ల , $20 బిలియన్ల కంటే తక్కువ విలువైన స్టార్టప్‌ల కోసం కంపెనీలు తరలిపోతున్నాయని పేరు చెప్పని పెట్టుబడిదారు వ్యాఖ్యానించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సింగపూర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సింగపూర్

    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు అంతర్జాతీయం
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025