రైల్వే బోర్డు: వార్తలు
IRCTC: జులై 1 నుంచి కొత్త నిబంధన.. తత్కాల్ టికెట్ బుకింగ్కి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి!
రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఓ కీలక మార్పు జరగబోతోంది. తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఇండియన్ రైల్వే శాఖ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Indian Railways: 1853లో మొదలైన ప్రయాణం.. 172 ఏళ్ల రైల్వే గమనంలో ముఖ్య ఘట్టాలివే!
భారతీయ రైల్వే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా... రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ATM: రైల్లో ప్రయాణం చేస్తూనే నగదు తీసుకోవచ్చు.. సెంట్రల్ రైల్వే నూతన ప్రయోగం
త్వరలో రైళ్లలోనూ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో చూస్తున్న ఈ సదుపాయం.. త్వరలో కదిలే ఏటీఎంల రూపంలో ప్రయాణికుల దరికి చేరనుంది.
Tatkal ticket booking: ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్లో మార్పులు.. మారిన టైమింగ్స్, నూతన విధానాలివే!
భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త నియమాలు 2025 ఏప్రిల్ 15 నుండి అమలులోకి రానున్నాయి.
Maha Kumbhmela: కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్ వందే భారత్ రైలు
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులకు శుభవార్త.
Hyderabad To Chennai: 2 గంటల్లో హైదరాబాద్ నుండి చెన్నై; హైస్పీడ్ రైలు కారిడార్కు ప్లానింగ్..బెంగళూరుకి కూడా!
భారతదేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాలకు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి, ఇవి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి.
Maha Kumbh Mela Special Trains : కుంభమేళా ప్రయాణికులకు గుడ్న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు
మహా కుంభమేళా యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మరో శుభవార్త అందించింది. భక్తుల అధిక డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Indian Railway : రైలు బయలుదేరే ముందు కూడా టికెట్..? కరెంట్ బుకింగ్ వివరాలివే
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరొందింది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంది.
Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వెయిటింగ్ లిస్టు టికెట్ల కన్ఫర్మేషన్పై కీలక ప్రకటన
రైల్వే ప్రయాణికులు తరచుగా వెయిటింగ్ లిస్టు టికెట్లు అందుకున్నప్పుడు తమ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్న సందిగ్ధతలో ఉంటారు.
IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ రూల్స్ మార్చిన ఐఆర్సీటీసీ..!
భారతదేశంలో ఎక్కువ మంది రైల్వేను తమ ప్రయాణ సాధనంగా ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణం అనుభవించవచ్చని భావిస్తారు.
Hydrogen Train : భారత్లో తొలి హైడ్రోజన్ రైలు.. ట్రయల్ రన్ ప్రారంభం
భారతదేశంలో మొదటి హైడ్రోజన్ ట్రైన్ రాబోతుంది. డిసెంబర్ చివర్లో ట్రయల్ రన్ జరగనుండగా, వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది.
Advance Booking: రైలు టికెట్ బుకింగ్లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!
భారత రైల్వే బోర్డు రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Railway Free Service: ప్రయాణీకుల కోసం రైల్వే అందించే 6 ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా?
భారతీయ రైల్వే సీనియర్ ప్యాసింజర్లకు రాయితీ టిక్కెట్లతో సహా అనేక సౌకర్యాలను నిలిపివేసింది.
Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!
సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Special Trains to Araku:రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అరుకు పర్యాటకుల కోసం ప్రత్యేక సర్వీసులు
వర్షాల సీజన్ ముగియడంతో అరకు ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి, మంచు కురుస్తోంది.
Cloud kitchens: రైళ్లలో ఆహార నాణ్యతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం: అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో ఆహారానికి సంబంధించిన ఫోటోలు కూడా తరచుగా వైరల్ అవుతున్నాయి.
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రాజీనామాలను ఆమోదించిన రైల్వేశాఖ
భారతీయ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
Railway Card: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. ఇప్పుడు ఈ కార్డుతో, రైల్వే ఉద్యోగులు నేరుగా AIIMS,PGIలలో చికిత్స పొందగలరు
మన దేశంలో అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి ఇండియన్ రైల్వేస్. రోజువారీగా లక్షలాది మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగిస్తారు, వీరికి సేవలందించడానికి అనేక ఉద్యోగులు కృషి చేస్తుంటారు.
Special Trains: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్, తిరుపతి, చెన్నై శబరిమలకు స్పెషల్ ట్రైన్స్
సెప్టెంబర్ పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది.
IRCTC Site-App Down: IRCTC డౌన్.. యాప్, వెబ్సైట్ను ఉపయోగించడంలో ఇబ్బంది
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్, మొబైల్ యాప్ పనిచేయకపోవడం వల్ల, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో వినియోగదారులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.
రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా
రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓ, ఛైర్ పర్సన్ గా జయావర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినేట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.