NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Advance Booking: రైలు టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!
    తదుపరి వార్తా కథనం
    Advance Booking: రైలు టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!
    రైలు టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!

    Advance Booking: రైలు టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 01, 2024
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రైల్వే బోర్డు రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణికులు 60 రోజులలోపు ప్రయాణానికే టికెట్లను ముందుగా బుక్ చేసుకోవచ్చు.

    ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి 120 రోజుల గడువు నిబంధన యధావిధిగా వర్తిస్తుంది.

    2015 మార్చి 25లో 60 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌ను 120 రోజులకు పెంచినప్పటికీ, ఈ మార్పుతో క్యాన్సలేషన్లు అధికంగా ఉండటం వల్ల బెర్త్‌లు వృథా అవుతున్నాయని రైల్వే బోర్డు గుర్తించింది.

    Details 

    గడువును తగ్గించిన రైల్వే బోర్డు

    ప్రస్తుతం 21 శాతం టికెట్లు క్యాన్సలవుతున్నాయి. అందులో 4-5 శాతం ప్రయాణికులు టికెట్లు క్యాన్సెల్ చేయకుండానే ప్రయాణం రద్దు చేసుకుంటున్నట్లు నివేదికలో వెల్లడించారు.

    అసలైన ప్రయాణికులకు టికెట్లు సులభంగా లభించేందుకు ఈ గడువును తగ్గించినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.

    ఈ మార్పులు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి తక్కువ కాల పరిమితి ఉన్న రైళ్లకు వర్తించవు విదేశీయులు 365 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకునే విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే బోర్డు
    ఇండియా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    రైల్వే బోర్డు

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా  జయవర్మ సిన్హా
    రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా రైల్వే స్టేషన్
    IRCTC Site-App Down: IRCTC డౌన్.. యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది  టెక్నాలజీ
    Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్  భారతదేశం

    ఇండియా

    AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌.. ఏపీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌ నవంబర్ 3న విడుదల ఆంధ్రప్రదేశ్
    Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి  జమ్ముకశ్మీర్
    Nobel Prize 2024 : రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి.. ముగ్గురు శాస్త్రవేత్తలకు గౌరవం నోబెల్ బహుమతి
    Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025