NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా
    ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా

    రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 24, 2023
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

    దీపావళి పండుగను పురస్కరించుకుని రైల్వే ఉద్యోగులకు డీఏను పెంచింది. తాజాగా ఈ మేరకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

    రైల్వే ఉద్యోగుల డీఏను పెంచేందుకు నిర్ణయించింది. ఫలితంగా ఇప్పటివరకు 42 శాతంగా ఉన్న డీఏ (కరువు భత్యం​) 46 శాతానికి పెరిగింది.

    దీంతో ఒకేసారి 4 శాతం మేర డియర్ నెస్ అలవెన్స్ సర్క్యులర్​ను రైల్వే బోర్డు విడుదల చేసింది. పెరిగిన డీఏ 2023 జులై 1న అమల్లోకి వచ్చిందని ఉత్తర్వుల్లో బోర్డు స్పష్టం చేసింది.

    కేంద్రం ఆమోదించిన 7వ సీపీసీ(CPC) సిఫార్సుల మేరకు రైల్వే ఉద్యోగులకు డీఏను పెంచామని బోర్డు వెల్లడించింది.

    Details

    పండుగకు ముందే డీఏ, బోనస్ చెల్లించనున్న కేంద్రం

    స్పెషల్​ పే వంటి ఇతర భత్యాలు ఈసారి పెరగకపోవడం గమనార్హం. కేవలం కరువు భత్యం మాత్రమే పెరిగింది.

    జులై నుంచి అక్టోబర్​ నెలకు సంబంధించిన డీఏ బకాయిలు, నవంబర్​ 1న జీతంలో అందించనున్నారు.​

    దీపావళి పండుగకు ముందే ఈ నగదు ఉద్యోగుల చేతికి అందనుంది. ఈ మేరకు ఆల్​ ఇండియా రైల్వేమెన్స్​ ఫెడరేషన్​ జనరల్​ సెక్రటరీ శివ గోపాల్​ మిశ్రా హర్షం వ్యక్తం చేశారు.

    ఇటీవలే కేంద్రం దీపావళి బోనస్ పేరిట రైల్వే ఉద్యోగులకు తీపి కబురు అందించింది.డీఏని 4 శాతం పెంచడంతో పాటు రూ. 15 వేల కోట్ల బోనస్​గా ప్రకటించింది.

    దీపావళి బోనస్ గా ఒక నెల బేసిక్ జీతాన్ని, గరిష్టంగా రూ. 7 వేల వరకు, ప్రయోజనం అందనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే స్టేషన్
    రైల్వే బోర్డు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్

    రైల్వే బోర్డు

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా  జయవర్మ సిన్హా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025