NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు 
    తదుపరి వార్తా కథనం
    Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు 
    గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు

    Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 08, 2024
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

    కురుస్తున్న వర్షాలకు తలలు విరిగిపోయిన కొండచరియలు రామకృష్ణనగర్‌లోని కాళీమాత గుడి దారిలో విరిగిపోయాయి. పలు ఇళ్లు ప్రమాదానికి గురయ్యాయి.

    ఈ విషయం తెలుసుకున్న వెంటనే, స్థానిక ఎమ్మెల్యే గణపతి బాబు అధికారులను సంప్రదించి, సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని, కొండచరియలు విరిగిపోయిన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

    కొండచరియలు విరిగిన క్రమంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

    వివరాలు 

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ

    కొండచరియలు విరిగిన ప్రాంతం పరిస్థితిని అంచనా వేయడం, ఎన్ని ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయో తేల్చడం, ఆ ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గణపతి బాబు సూచించారు.

    ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    గోపాలపట్నంలో కొండవాలల ప్రాంతంలో చాలా ఇళ్లు ఉన్నాయి, ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఇళ్లు ఉండడం వల్ల అధికారులు అవసరమైన చర్యలపై ఆలోచిస్తున్నారు. ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    విశాఖపట్టణం

    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు  రైల్వే శాఖ మంత్రి
    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు  ఎంపీ
    స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం అత్యాచారం
    విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు విజయవాడ సెంట్రల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025