NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం
    తదుపరి వార్తా కథనం
    Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం
    విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం

    Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 04, 2024
    02:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ పట్నం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

    కోర్బా నుంచి విశాఖకు చేరుకున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

    ఈ ప్రమాదంలో బీ6, బీ7, ఎం 1 ఏసీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

    ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

    సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.

    Details

    షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు

    ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అధికారులు అంచనా వేశారు.

    రైలు ఉదయం ప్లాట్ ఫామ్ మీదికి వచ్చిన కొద్దిసేపటికే మంటలు వ్యాప్తించాయి. దీంతో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. తొలుత బోగిల్లో దట్టమైన పోగ వ్యాప్తించింది.

    ముందుగా ఏ1 బోగి నుంచి పొగలు గుర్తించారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే అలారం మోగించారు.

    ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్
    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు ముంబయి ఇండియన్స్

    విశాఖపట్టణం

    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి వైజాగ్
    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు  రైల్వే శాఖ మంత్రి
    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు  ఎంపీ
    స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం అత్యాచారం

    ఆంధ్రప్రదేశ్

    Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ  గుంటూరు జిల్లా
    Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో నరేంద్ర మోదీ పర్యటన  నరేంద్ర మోదీ
    Weather Update: ఆంధ్రప్రదేశ్ కి చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ  భారతదేశం
    Ysrcp Manifesto: వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల వై.ఎస్.జగన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025