
విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో లోకో పైలెట్ కూడా ఉన్నారు. 50మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న విశాఖపట్నం-పలాస రైలును వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ రైలు ఢీకొట్టడటంతో ఈ ప్రమాదంతో జరిగింది. బాధితుల కుటుంబాల కోసం అటు ఏపీ ప్రభుత్వం, ఇటు రైల్వేశాఖ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో.. విజయనగరం కలెక్టరేట్: 94935 89157 విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102 కేజీహెచ్: 89125 58494, 83414 83151 ప్రభుత్వ వైద్యుడు : 83414 83151 అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986
ఏపీ
రైల్వేశాఖ హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
కమర్షియల్ కంట్రోల్(రైల్వే): 82415 విశాఖపట్నం రైల్వే స్టేషన్(VSKP): 0891-2746330, 0891-2744619, 8500041670, 8500041671, 8106053052 విజయనగరం రైల్వే స్టేషన్(VZM): 08922-221206, 08922-221202 శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్(CHE): 08942-286213, 08942-286245 నౌపడ జంక్షన్ రైల్వే స్టేషన్(NWP): 0891-2885937, 9949555022 బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ (VBL): 8500359531, 8106052697 రాయగడ రైల్వే స్టేషన్ (RGDA): 9439741071, 7326812986 చందావాల్ రైల్వే స్టేషన్/ఖుర్దా రోడ్ జంక్షన్: 0674-2492245 ఖుర్దా రోడ్ జంక్షన్: 0674-2490555 భువనేశ్వర్: 0674-2534027 బ్రహ్మాపూర్: 9090522120, 8917387241, 9040277587 పలాస: 8895670954 ఏలూరు: 08812232267 సామర్లకోట: 08842327010 రాజమండ్రి: 08832420541 తుని: 08854-252172 అనకాపల్లి: 08924221698 గూడూరు: 9494178434