NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam money seize: వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు!
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam money seize: వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు!
    వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు!

    Visakhapatnam money seize: వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 25, 2023
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంలో రూ.1.30 కోట్ల హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    విశాఖపట్నం నుంచి విజయవాడకు తరలిస్తున్న వాషింగ్ మెషిన్లో రూ.1.30 కోట్లకు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.

    ఆటోలో వాషింగ్ మెషిన్ ఉంచి అందులో డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

    దీంతో ఎయిర్ పోర్టు పరిసరాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

    ఈ క్రమంలో వాషింగ్ మెషిన్‌లో ఉంచి తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.

    Details

    నగదుతో పాటు 30 ఫోన్లు స్వాధీనం

    ఇక నగదుకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో సీఆర్పీసీ 41, 102 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

    అనంతరం నగదును ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు.

    నగదుతో పాటు 30 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు.

    విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఆటోను పోలీసులు పట్టుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    విశాఖపట్టణం

    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం ఆంధ్రప్రదేశ్
    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా  చంద్రబాబు నాయుడు
    ఏపీ అసెంబ్లీలో రగడ.. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఏపీ ప్రభుత్వంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర రాజమహేంద్రవరం
    చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025