NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం 
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం 
    Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం

    Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం 

    వ్రాసిన వారు Stalin
    Feb 03, 2024
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖ జిల్లాలో ల్యాండ్ మాఫియా ఘాతుకానికి పాల్పడింది. మధురవాడలోని కొమ్మాదిలో తహసీల్దార్‌‌ను దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఏపీలోని రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.

    తన ఇంటి సమీపంలోనే తహసీల్దార్‌ సనపల రమణయ్యపై దాడి చేసి హత్య చేసినట్లు సీసీటీవీ పుటేజీలో చూస్తే కనిపిస్తుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో రమణయ్యను ఇటీవల విశాఖ రూరల్‌ (చినగదిలి) మండలం నుంచి విజయనగరం జిల్లాలోని బొండపల్లి తహసీల్దార్‌‌గా బదిలీ చేశారు.

    కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఆయన నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం బొండపల్లిలో విధులు నిర్వహించి.. ఇంటికి వచ్చారు.

    వైజాగ్

    నిందితుడి కోసం పోలీసుల గాలింపు

    శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో రమణయ్యకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఆయన అపార్ట్‌మెంట్‌ కిందకు వచ్చారు.

    అనంతరం ఆయన గేట్‌ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా తెలిసింది.

    ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో దుండగుడు ఇనుపరాడ్‌తో తహసీల్దార్‌పై దాడి చేసి పరారయ్యాడు.

    అయితే తలకు తీవ్ర గాయాలు కావడంతో రమణయ్య కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన వాచ్‌మెన్‌ కుటుంబసభ్యులకు ఇచ్చాడు.

    వెంటనే రమణయ్యను ఆస్పత్రికి తరలించారు. రమణయ్య చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు.

    ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్
    హత్య

    తాజా

    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్

    విశాఖపట్టణం

    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన ఆంధ్రప్రదేశ్
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే రైల్వే శాఖ మంత్రి
    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు

    ఆంధ్రప్రదేశ్

    US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి  అమెరికా
    Sri Kalahasthi : శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య.. విషాదంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి భారతదేశం
    Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె భారతదేశం
    New year Rules: పోలీసుల కొత్త రూల్స్.. మందుతాగి దొరికితే 6నెలలు జైలు  తెలంగాణ

    హత్య

    బెంగళూరు:వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుణ్ని ప్రేమించిందని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి బెంగళూరు
    నిఠారీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. సురేంద్ర, మణిందర్ మరణశిక్ష రద్దు  అలహాబాద్
    Ayodhya: హనుమాన్‌గర్హి ఆలయ పూజారి దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు  అయోధ్య
    Nithari Killings : జైలు నుంచి విడుదలైన మణిందర్ సింద్ పంధేర్.. నిఠారి వరుస హత్యల కేసులో విముక్తి అలహాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025