NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా
    తదుపరి వార్తా కథనం
    YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా

    YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా

    వ్రాసిన వారు Stalin
    Apr 16, 2024
    02:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ (YSRCP) కి గట్టి దెబ్బ తగిలింది.

    ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (Thota Thrimurthulu) కు దళితుల శిరోముండనం కేసులో ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

    జైలు శిక్షతో పాటు రెండులక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మేరకు విశాఖ (Visakha) ఎస్సీఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు (Court) మంగళవారం తీర్పు నిచ్చింది.

    1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా (Konaseem District) రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఇద్దరు దళితులకు తోట త్రిమూర్తులు శిరోముండనం చేయించారు.

    Thota Thrimurthulu-Visakha Court

    తనకు వ్యతిరేకంగా వ్యవహించారని...

    తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని వెంకటాయపాలెంలోని ఐదుగురు దళితులను తీవ్రంగా హింసించారు.

    అందులో ఇద్దరికి శిరోముండనం చేయించారు.

    ఈ ఆరోపణలపై తోట త్రిమూర్తులు పై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల ప్రత్యేక కోర్టు ఈ కేసును 150సార్లు విచారణ చేసింది.

    సుదీర్ఘకాలం పాటు విచారణ సాగిన ఈ కేసులో తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

    రెండేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తోట త్రిమూర్తులుకు ఎటువంటి ఇబ్బంది లేకపోవచ్చని తెలుస్తోంది.

    అయితే దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్
    ఎన్నికలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    విశాఖపట్టణం

    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం  ఆంధ్రప్రదేశ్
     వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ  వైజాగ్
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్‌ల బదిలీ  ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం  భారతదేశం
    AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ .. పలు అంశాలపై కీలక చర్చ భారతదేశం
    AP CEO Review: ఓటరు నమోదు, మార్పులు, జాబితాపై.. ఏపీ సీఈవో సమీక్ష  భారతదేశం

    ఎన్నికలు

    Graduates MLC: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు నమోదుకు అవకాశం.. చివరి తేదీ ఇదే  ఎమ్మెల్సీ
    Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు  బంగ్లాదేశ్
    Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మ‌న్‌గా రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా  బంగ్లాదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025