NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి
    విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి

    Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి

    వ్రాసిన వారు Stalin
    Oct 29, 2023
    10:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి పలాస ఎక్స్‌ప్రెస్- రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

    కొత్తవలస మండలం (బ్లాక్)లోని కంటకపల్లి జంక్షన్ సమీపంలో పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలుకు చెందిన మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి.

    విశాఖపట్నం-రాయగడ రైలు విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయగడకు వెళ్తుండగా.. పలాస ఎక్స్‌ప్రెస్ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి విజయనగరం వెళ్తోంది.

    ప్రమాదం విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పలువురికి గాయాలు

    #Breaking: #Visakahapatnam -#Rayagada Passenger train derailed in Vizianagaram. More details awaited. pic.twitter.com/bTQEYQDLsK

    — Bhaskar Basava (@bhaskar_basava_) October 29, 2023

    ఏపీ

    సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఏపీ సీఎం ఆదేశం

    విజయనగరం నుంచి రాయగఢ్‌కు ప్రయాణికులతో వెళ్తున్న రైలు.. అదే మార్గంలో విశాఖపట్నం నుంచి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయని ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలిపారు.

    రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, పలువురు గాయపడ్డారని వెల్లడించారు.

    ప్రమాదం విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

    విశాఖపట్నం, విజయనగరం జిల్లాలని అత్యధిక అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపించాలని సూచించారు.

    క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించడానికి సమీపంలోని ఆసుపత్రులు పూర్తిగా సిద్ధం చేయాలన్నారు.

    గాయపడిన వ్యక్తులకు తక్షణ వైద్య సహాయం అందేలా చూడడానికి ఆరోగ్యం, పోలీసు, రెవెన్యూ వంటి వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి రైల్వే అధికారులను ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    విజయనగరం
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    విజయనగరం

    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం చంద్రబాబు నాయుడు
    Telangana:వైఎస్ మాజీ పీఏ సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు, ముగ్గురు పోలీసులపై కేసు వైఎస్సార్ కడప
    తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ 24వరకు పొడిగింపు.. తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు
    చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం హైకోర్టు

    తాజా వార్తలు

    Dalip Tahil: డ్రంకన్ డ్రైవ్‌ కేసు.. సీనియర్ నటుడికి 2 నెలల జైలు శిక్ష  ముంబై
    గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి  గుజరాత్
    India vs NZ: షమికి 5వికెట్లు .. మిచెల్ సెంచరీ.. టీమిండియా టార్గెట్ 274 పరుగులు  ప్రపంచ కప్
    Harish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్‌ రావత్‌‌‌కు గాయాలు  ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025