పలాస: వార్తలు
29 Oct 2023
రైలు ప్రమాదంTwo Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి పలాస ఎక్స్ప్రెస్- రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.