NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు 
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు 
    విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు

    Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    08:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంలో డబుల్‌డెక్కర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

    స్టీల్‌ప్లాంట్‌ తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఒక బస్సును అందించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా,మిగిలిన రెండు బస్సులను గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (GVMC) స్వయంగా కొనుగోలు చేయనుంది.

    బస్సుల కొనుగోలుకు సంబంధించిన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (RFP) పేరుతో టెండర్లు ఇప్పటికే జీవీఎంసీ ఆహ్వానించింది.

    నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన సింహాచలం,కైలాసగిరి,తొట్లకొండ తదితర ప్రాంతాల్లో ఈ బస్సులను నడిపే ప్రణాళికలు అధికారులు సిద్ధం చేస్తున్నారు.

    వచ్చే నెల 10వ తేదీలోపు కనీసం ఒక బస్సును అందుబాటులోకి తెచ్చి, ఆ బస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని,ఇంఛార్జి కమిషనర్‌ హరేంధిరప్రసాద్‌ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు  విశాఖపట్టణం
    US Visa: విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపేసిన అమెరికా  అమెరికా
    LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..క్వాలిఫయర్‌-1కు ఆర్సీబీ  ఐపీఎల్
    IPL: ఐపీఎల్ 2025.. కోహ్లీ అరుదైన 3 రికార్డులు నమోదు  విరాట్ కోహ్లీ

    విశాఖపట్టణం

    PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి నరేంద్ర మోదీ
    PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ..  రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన నరేంద్ర మోదీ
    Visakhapatnam: దక్షిణ కోస్తా జోన్‌కు కొత్తగా జోనల్‌ మేనేజర్‌ నియామకం! భారతదేశం
    PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025