అశ్విని వైష్ణవ్: వార్తలు
IndiaAI మిషన్లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం
భారత్లో కంప్యూటింగ్ సామర్థ్యం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశీయంగా 34,000 GPUల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో, ఫౌండేషన్ మోడళ్ల రూపకల్పన దిశగా కీలకమైన ముందడుగు పడింది.
Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్
అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు నిర్మిస్తున్న దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గం పురోగతిలో కీలక దశను చేరుకుంది.
Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
దేశంలో సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన
కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.రాబోయే జనాభా లెక్కలలో కులగణనను చేర్చాలని ప్రకటించింది.
PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక సమావేశం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J D Vance) భారత పర్యటనలో భాగంగా నేడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సమావేశమయ్యారు.
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2% పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్సును (DA) 2 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Ashwini Vaishnaw: తమిళ సంస్కృతి గొప్ప ఆస్తి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
జాతీయ విద్యావిధానం అంశంపై కేంద్రం-తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ashwini Vaishnaw: స్టార్లింక్ కు స్వాగతమంటూ అశ్విని వైష్ణవ్ పోస్ట్ .. కాసేపటికే డిలీట్
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ (Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్వాగతం అంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
Artificial Intelligence: భారతదేశ AI కంప్యూట్ పోర్టల్ ప్రారంభం.. అమల్లోకి కీలక సేవలు..
కేంద్ర ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం 'ఇండియా ఏఐ కంప్యూట్' పోర్టల్ను ప్రారంభించారు.
Hyperloop: 3 గంటల్లోపే హైదరాబాద్ టూ దిల్లీ.. హైపర్లూమ్ రవాణా వ్యవస్థకు భారత్ సిద్ధం..
భారతదేశం ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అమలుకు సిద్ధమవుతోంది.
Ashwini Vaishnav: తొలి స్వదేశీ చిప్పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఈ ఏడాదిలోనే విడుదల : అశ్వినీ వైష్ణవ్
తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ విడుదలకు కేంద్రం సిద్ధమైంది.
Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్లో విషాదం.. 18 మంది దుర్మరణం
కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!
న్యూదిల్లీలోని రైల్ భవన్లో నిర్మించిన వార్ రూమ్ ద్వారా మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్లే యాత్రికులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.
Telangana: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్
2024-25 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
Ashwini Vaishnaw: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.9,417 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు .
Ashwini Vaishnaw on AI: దేశీయ అవసరాలకు అనుగుణంగా సొంత ఏఐ.. అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అమెరికా, చైనాల మధ్య పోటీ కొనసాగుతున్న వేళ, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
Union Cabinet: ₹16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్'కు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర
కేంద్ర క్యాబినెట్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. క్రిటికల్ మినరల్స్ రంగంలో దేశం స్వయం సమృద్ధిని సాధించడానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)కి ఆమోదం తెలిపింది.
8th Pay Commission: గుడ్న్యూస్- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్తను అందించింది.
Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో.. వందే భారత్ స్లీపర్ .. వీడియో
దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలకు ఎక్కించే పనిలో రైల్వే శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది.
Railway Bill: లోక్సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోమని అశ్విని వైష్ణవ్ హామీ
రైల్వే సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
New Pamban Bridge: 'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసిన కొత్త పంబన్ బ్రిడ్జి (New Pamban Bridge) చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.
High Speed Trains: 280 kmph వేగంతో హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తున్న ICF : రైల్వే మంత్రి
చెన్నైలోని సమీకృత రైలుపెట్టెల తయారీ కర్మాగారంలో గంటకు 280 కి.మీ.వేగంతో నడిచే హైస్పీడ్ రైళ్లను రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Union Cabinet: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.
Nutrition Security: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17,082 కోట్లు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
Ashwini Vaishnaw: పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్ల పెంపు
ఛఠ్ పూజ,దీపావళి పండుగల నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే కోచ్ల సంఖ్య పెంచినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Ashwini Vaishnaw: భారతీయ రైల్వే సేవల కోసం సూపర్ యాప్ను రూపొందిస్తోంది.. అందుబాటులోకి ప్రత్యేక ఫీచర్లు
వివిధ రైల్వే సంబంధిత సేవలను క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్ను అభివృద్ధి చేస్తోంది.
Industrial Smart Cities: 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఆమోదించిన మోదీ ప్రభుత్వం
దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు రూ.28,602 కోట్ల అంచనా పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక నగరాల ఏర్పాటుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Lateral entry: లేటరల్ ఎంట్రీపై రాహుల్ గాంధీ ఆరోపణలకు అశ్విని వైష్ణవ్ కౌంటర్
కేంద్రంలో ఖాళీగా ఉన్న 45 జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పోస్టులపై డైరెక్ట్ రిక్రూట్మెంట్ 'లేటరల్ ఎంట్రీ'ని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీతో సహా పలు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
Ashwini Vaishnaw: 2-3 నెలల్లో ₹10,000 కోట్ల AI మిషన్ను ప్రారంభించనున్న భారత్ : అశ్విని వైష్ణవ్
రానున్న రెండు మూడు నెలల్లో రూ. 10,000 కోట్లతో భారత ఏఐ మిషన్ను కేంద్రం విడుదల చేయనుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు.
Modi Cabinet: రైతుల నుంచి యువత వరకు దృష్టి... మోడీ క్యాబినెట్ ఈ 5 పెద్ద నిర్ణయాలు తీసుకుంది
మోదీ ప్రభుత్వం 3.0 రెండో కేబినెట్ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Ashwini Vaishnaw: డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రమాదం: రైల్వే మంత్రి
రైల్వే ప్రమాదాలకు గల కారణాలు, భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు.
Google: యాప్ డీలిస్టింగ్కు అనుమతి లేదు: గూగుల్-ఇండియన్ స్టార్టప్ల పై మంత్రి అశ్విని వైష్ణవ్
గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్లను ఉపసంహరించుకోవడంపై ప్రభుత్వం, భారతీయ యాప్ల తొలగింపును అనుమతించలేమని, వచ్చే వారం టెక్ కంపెనీ, సంబంధిత స్టార్టప్లను సమావేశానికి పిలిచామని ప్రభుత్వం శనివారం తెలిపింది.
Railway Zone : ఏపీ సర్కారుపై రైల్వేశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. రైల్వేజోన్ కోసం భూమివ్వలేదన్న అశ్వినీ వైష్ణవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Deepfake: డీప్ఫేక్లను పరిష్కరించడానికి నిబంధనలు.. క్రియేటర్స్ కి పెనాల్టీ.. కేంద్రం నిర్ణయం
డీప్ఫేక్ల గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని లేదా ప్రస్తుత చట్టాలకు సవరణలు చేస్తుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు.
150దేశాల్లోని ఆపిల్ ఫోన్లకు ఇలాంటి మేసేజ్లు వచ్చాయ్: ప్రతిపక్ష ఎంపీల ఫోన్ల హ్యాకింగ్పై స్పందించిన కేంద్రం
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్, శివసేన (యూబీటీ) ప్రియాంక చతుర్వేది, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తమ ఫోన్లు ఆపిల్ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే.
త్వరలో కాశ్మీర్లో వందే భారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
కాశ్మీర్ లోయలో త్వరలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడతామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు.
Vande Bharat: వందేభారత్ స్లీపర్ కోచ్ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా..
వందేభారత్ ఎక్స్ప్రెస్ ఏసీ రైళ్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి
భారతీయ రైల్వే రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
వందే భారత్ ఎక్స్ప్రెస్లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం
ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును అప్గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్
ప్యాసింజర్ రైలు కోచ్ పైకప్పు నుంచి నీరు కారుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును మూడు కొత్త ఫార్మాట్లలో ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఒడిశా విషాదం జరిగిన ట్రాక్పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం
ఒడిశాలోని బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత ఆ ట్రాక్పై తొలి ట్రైన్ ప్రయాణించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.
'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం
ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ది పనులపై మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.