NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Deepfake: డీప్‌ఫేక్‌లను పరిష్కరించడానికి నిబంధనలు.. క్రియేటర్స్ కి పెనాల్టీ..  కేంద్రం నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    Deepfake: డీప్‌ఫేక్‌లను పరిష్కరించడానికి నిబంధనలు.. క్రియేటర్స్ కి పెనాల్టీ..  కేంద్రం నిర్ణయం 
    డీప్‌ఫేక్‌లను క్రియేటర్స్ పై కఠిన చర్యలకు కేంద్రం నిర్ణయం : అశ్విని వైష్ణవ్

    Deepfake: డీప్‌ఫేక్‌లను పరిష్కరించడానికి నిబంధనలు.. క్రియేటర్స్ కి పెనాల్టీ..  కేంద్రం నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 23, 2023
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని లేదా ప్రస్తుత చట్టాలకు సవరణలు చేస్తుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు.

    Deepfake వీడియోలు, క్రియేటర్ లకు, ఆ వీడియోలను వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలకు పెనాల్టీ విధిస్తామని ఆయన తెలిపారు.

    ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం Social Media సంస్థలు, Nasscom, Artificial Intelligenceపై పనిచేసే నిపుణులతో సమావేశాన్ని నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఐటి మంత్రి మాట్లాడుతూ డీప్‌ఫేక్‌లు ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా మారాయన్నారు.ఇవి సమాజం, దాని సంస్థలపై విశ్వాసాన్ని బలహీనపరుస్తాయని తెలిపారు.

    దీన్ని కట్టడి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    Deepfake గురించి మాట్లాడుతున్న అశ్విన్ వైష్ణవ్ 

    #WATCH | Delhi: After meeting with social media companies on the issue of Deep fake, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says, "We have all agreed that within the next about 10 days, we will come up with clear actionable items...All the companies,… pic.twitter.com/3h0hMyCk1C

    — ANI (@ANI) November 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025